Military Strengths: సిరియాలో జరిగిన దాడికి ప్రతీకారంగా.. ఇజ్రాయిల్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్, ఇజ్రాయిల్ సైనిక శక్తి ఎంతో తెలుసుకుందాం. భౌగోళికంగా ఇజ్రాయిల్ కన్నా ఇ
ఇరాన్ నుంచి దూసుకొచ్చిన వందల డ్రోన్లు, క్షిపణి దాడులను ఇజ్రాయెల్ బహుళ అంచెల రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంది. 99 శాతం డ్రోన్లను కూల్చివేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. శత్రు దేశాల దాడులను ఎదుర్కొనేం
ఊహించినట్టుగానే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ భూభాగంపైకి డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన�
Drone Attack: రష్యాపై ఇవాళ ఉక్రెయిన్ 40 డ్రోన్లను ఫైర్ చేసింది. బోర్డర్ ప్రాంతం రోస్టోవ్ వద్ద ఈ అటాక్ జరిగినట్లు రష్యా రక్షణ దళాలు పేర్కొన్నాయి. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత.. తొలిసారి ఉక్రెయిన్ భారీ �
చుట్టూ సాయుధులైన పోలీసులు, అడుగడుగునా సీసీటీవీలు, డ్రోన్లతో నిఘా, పరిమిత సంఖ్యలోనే అతిథులకు ఆహ్వానం, ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి ప్రవేశం.. ఇవన్నీ ఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక పెం�
స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీలు) మహి ళా సభ్యులకు తాము వ్యవసాయ రంగంలో ఉపకరించే 200 డ్రోన్లను అందించినట్టు కోరమాండల్ ఇంటర్నేషనల్ తెలిపింది. వివిధ ఎస్హెచ్జీలకు ప్రధాని మోదీ 1000 డ్రోన్లు అందచేశారని, అందు�
Farmers Fly Kites To Tackle Drones | రైతుల ‘ఛలో ఢిల్లీ’ మార్చ్ను అడ్డుకునేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారు. అయితే రైతులు గాలిపటాలతో వాటికి చెక్ పెడుతున్న�
ఖనిజాల అన్వేషణ కోసం సంస్థలు నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటికే పలు టెక్నాలజీలను వాడుతున్న దేశీయ ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్ఎండీసీ తాజాగా అత్యాధునిక డ్రోన్లతో అన్వేషణ చేసేందుకు చ�
Ukraine: దాదాపు 158 డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ తెలిపింది. ఒకే సారి అనేక లొకేషన్లను రష్యా టార్గెట్ చేసిందని, ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని ఉక్రెయిన్ చెప్పిం�
Imphal airport shut | గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని మూసివేశారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో అట్టుడుతున్న మణిపూర్లో ఈ సంఘటన జరిగింది.
గాజాలో హమాస్ నిర్మించిన సొరంగాల నెట్వర్క్ను అంతమొందించడానికి ఇజ్రాయెల్ స్పాంజ్ బాంబులను వినియోగిస్తున్నది. వీటిని సొరంగాల్లో వేసినప్పుడు.. ఇందులోని రసాయనాలు కలిసి వెంటనే భారీగా నురగ విడుదల అవుత�
విమానయాన పరిశోధన కోసం హైదరాబాద్-బిట్స్లో విండ్ టన్నెల్ను నిర్మించనున్నారు. డ్రోన్లను పరీక్షించడానికి సుమారు 220 కిలోమీటర్ల వేగంతో గాలిని సృష్టించేలా ఈ సొరంగాన్ని ఏ ర్పాటు చేయనున్నారు.