రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లిలో మరోసారి డ్రోన్లు జోరుగా సంచరించడంతో అధికారులు భూముల సర్వేను గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభించారని గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగం భయంకరంగా మారింది. అడుగు కూడా ముందుకు వేయలేని దుర్భర పరిస్థితి నెలకొన్నది. టన్నెల్లోని అడుగడుగునా ప్రతికూల పరిస్థితే ఎదురవుతున్నది.
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ అత్యాధునిక పద్ధతులను అవలంబిస్తున్నది. అందులో భాగంగా ప్రపంచంలోనే తొలిసారి పూర్తిగా సాయుధ రోబోలు, డ్రోన్లతో కూడిన అసాల్టింగ్ ఫోర్స్ను రంగంలోకి దింపింది.
Russia Drones: రష్యాకు చెందిన 47 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. టెలిగ్రామ్లో దీనిపై ఆ దేశ సైన్యం ప్రకటన చేసింది. తమ మిలిటరీ తొమ్మిది ప్రదేశాల్లో దాడుల్ని తిప్పికొట్టిందన్నారు.
ఉక్రెయిన్ విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థపై రష్యా గురువారం విరుచుకుపడింది. దాదాపు 200 క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. రెండు వారాల్లో ఇది రెండో భారీ దాడి.
Vladimir Putin: 90 క్షిపణులు, 100 డ్రోన్లతో .. గత రాత్రి ఉక్రెయిన్పై దాడి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బ్రిటన్, అమెరికా ఆయుధాలతో ఉక్రెయిన్ దాడి చేసిన నేపథ్యంలో.. తాము ప్రతిదాడికి ది�
ఉక్రెయిన్లో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా రష్యా భీకరమైన బాంబు దాడులకు దిగింది. ఆదివారం రాజధాని కీవ్ సహా దేశంలోని పలు చోట్ల ఉన్న మౌలిక వసతుల కేంద్రాలను రష్యా మిలటరీ టార్గెట్ చేసింది. కీవ్, �
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం రోజురోజుకు ముదురుతున్నది. తాజాగా ఉక్రెయిన్పై రష్యా ప్రయోగించిన క్షిపణి దాడిలో 17 మంది గాయపడగా, ప్రతిగా రష్యాపై ఉక్రెయిన్ 100కు పైగా డ్రోన్లతో విరుచుకుపడడింది.
అధునాతన ఆయుధాలకు పేరొందిన ఇజ్రాయెల్ సరికొత్త రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. డ్రోన్ల దాడులు జరుగుతున్న వేళ లేజర్ లైట్తో డ్రోన్లను కూల్చగలిగే లైట్ బీమ్ లేజర్ ఇంటర్సెప్షన్ వ్యవస్థను తయారుచే�
RRR Survey | ‘దొంగ రాత్రి వేళ పల్లెల మీద డ్రోన్లు తిరిగుతున్నయ్. పంట పొలాల్లో కొత్త మనుషులు తిరుగుతున్నరు. పొద్దున లేచి చేనుకు పోతే హద్దు రాళ్లు పాతి, వాటి మీద ‘X’ ఆకారంలో ఎర్ర రంగు గుర్తులు పెట్టి ఉంటున్నయ్.
అర్ధరాత్రి సమయంలో ఆకాశంలో డ్రోన్లు సంచరించడం యాచారం, మంచాల మండలాల్లో తీవ్ర కలకలం రేపుతున్నది. యా చారం మండలంలోని చింతపట్ల, మొండిగౌరెల్లి గ్రామాల్లో గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ ఐదారు డ్రోన్లు ఆకాశంలో సం�
ఏడాదికి పైగా కొనసాగుతున్న మణిపూర్ తెగల మధ్య ఘర్షణలు ఈ మధ్య మరింతగా పెచ్చరిల్లుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా బీరేన్ సింగ్ కుకీలపై దాడులను ప్రోత్సహించినట్టు తెలిపే ఆడియో టేపులు బహిర్గతమైన త�