Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సైనిక దాడుల్లో భారత వైమానిక రక్షణ వ్యవస్థలు సత్తా చాటాయి. 600కుపైగా పాకిస్థాన్ డ్రోన్లను ఇవి కూల్చివేశాయి. భారత రక్షణ స్థావరాలకు ఎల�
దేశ సరిహద్దుల వద్ద భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్ల విధ్వంసక వ్యవస్థ ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించింది.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలో హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జా
దుస్సాహసంతో కాలుదువ్విన పాకిస్థాన్కు భారత్ గట్టి గుణపాఠం చెప్తున్నది. పాక్ సైన్యం జరిపిన ఆకస్మిక దాడులను సమర్థవంతంగా తిప్పికొడ్తున్న భారత్.. ఆపరేషన్ సిందూర్ను మరింత ముందుకు తీసుకెళ్తున్నది. ప్ర�
లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలోని కార్గిల్, లేహ్ జిల్లాల్లో డ్రోన్లు, మానవ రహిత గగనతల వాహనాలు (యూఏవీ)లను ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఈ జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా జారీ చేసిన ఆదేశాల్లో, దేశ వ్యతిరేక
Drones Banned: లడాక్ కేంద్ర పాలిత ప్రాంతంలో డ్రోన్లు, యూఏవీలపై నిషేధం విధించారు. డ్రోన్లను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని, జాతి వ్యతిరేకులు వాటిని తప్పుగా వాడే ఛాన్సు ఉందని జిల్లా అధికారులు హెచ్చర
ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టుల జాడ కోసం పోలీసు బలగాలు చేపడుతున్న కూంబింగ్ ఆదివారం 7వ రోజుకు చేరుకున్నది.
KTR | శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఓ ప్రయివేటు వ్యక్తితో నీ బిడ్డనో, నీ భార్యనో ఇష్టమొచ్చినట్ట�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లిలో మరోసారి డ్రోన్లు జోరుగా సంచరించడంతో అధికారులు భూముల సర్వేను గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభించారని గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగం భయంకరంగా మారింది. అడుగు కూడా ముందుకు వేయలేని దుర్భర పరిస్థితి నెలకొన్నది. టన్నెల్లోని అడుగడుగునా ప్రతికూల పరిస్థితే ఎదురవుతున్నది.
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ అత్యాధునిక పద్ధతులను అవలంబిస్తున్నది. అందులో భాగంగా ప్రపంచంలోనే తొలిసారి పూర్తిగా సాయుధ రోబోలు, డ్రోన్లతో కూడిన అసాల్టింగ్ ఫోర్స్ను రంగంలోకి దింపింది.
Russia Drones: రష్యాకు చెందిన 47 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. టెలిగ్రామ్లో దీనిపై ఆ దేశ సైన్యం ప్రకటన చేసింది. తమ మిలిటరీ తొమ్మిది ప్రదేశాల్లో దాడుల్ని తిప్పికొట్టిందన్నారు.