Russia attack | రష్యా- ఉక్రెయిన్ (Russia vs Ukraine) దేశాల మధ్య యుద్ధం ఏండ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో రెండు దేశాలు పెద్ద ఎత్తున సైనికులను, పౌరులను కోల్పోయాయి.
Iran Drones : ఇజ్రాయిల్కు చెందిన 200 యుద్ధ విమానాలు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రైజింగ్ లయన్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఆ విమానాలు 100 ప్రదేశాల్లో సుమారు 330 బాంబులను జారవిడిచాయి.
డ్రోన్లతో విరుచుకుపడుతున్న రష్యాకు గట్టి బుద్ధి చెప్పేందుకు ఉక్రెయిన్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నది. డ్రోన్లను కూల్చడానికి సైన్యానికి బదులుగా స్వచ్ఛంద కార్యకర్తలను వినియోగించుకోవాలని నిర్ణ
భారత్-నేపాల్ సరిహద్దును ఆనుకుని ఉన్న బీహార్లోని పలు జిల్లాల్లో డ్రోన్లు అలజడి సృష్టించాయి. సోమవారం రాత్రి 15-20 డ్రోన్లు భారత గగనతలంలో ప్రవేశించాయి. ఈ క్రమంలో మంగళవారం బీహార్ పోలీసులు హై అలర్ట్ ప్రకట�
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సైనిక దాడుల్లో భారత వైమానిక రక్షణ వ్యవస్థలు సత్తా చాటాయి. 600కుపైగా పాకిస్థాన్ డ్రోన్లను ఇవి కూల్చివేశాయి. భారత రక్షణ స్థావరాలకు ఎల�
దేశ సరిహద్దుల వద్ద భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్ల విధ్వంసక వ్యవస్థ ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించింది.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలో హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జా
దుస్సాహసంతో కాలుదువ్విన పాకిస్థాన్కు భారత్ గట్టి గుణపాఠం చెప్తున్నది. పాక్ సైన్యం జరిపిన ఆకస్మిక దాడులను సమర్థవంతంగా తిప్పికొడ్తున్న భారత్.. ఆపరేషన్ సిందూర్ను మరింత ముందుకు తీసుకెళ్తున్నది. ప్ర�
లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలోని కార్గిల్, లేహ్ జిల్లాల్లో డ్రోన్లు, మానవ రహిత గగనతల వాహనాలు (యూఏవీ)లను ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఈ జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా జారీ చేసిన ఆదేశాల్లో, దేశ వ్యతిరేక
Drones Banned: లడాక్ కేంద్ర పాలిత ప్రాంతంలో డ్రోన్లు, యూఏవీలపై నిషేధం విధించారు. డ్రోన్లను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని, జాతి వ్యతిరేకులు వాటిని తప్పుగా వాడే ఛాన్సు ఉందని జిల్లా అధికారులు హెచ్చర
ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టుల జాడ కోసం పోలీసు బలగాలు చేపడుతున్న కూంబింగ్ ఆదివారం 7వ రోజుకు చేరుకున్నది.
KTR | శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఓ ప్రయివేటు వ్యక్తితో నీ బిడ్డనో, నీ భార్యనో ఇష్టమొచ్చినట్ట�