ఉక్రెయిన్ రాజధాని కీవ్పై మంగళవారం తెల్లవారుజామున రష్యా భారీ దాడికి పాల్పడింది. అయితే భూ, జల, వాయు మార్గాల ద్వారా క్రెమ్లిన్ సేనలు ప్రయోగించిన 18 డ్రోన్ క్షిపణులను సమర్థంగా కూల్చేశామని ఉక్రెయిన్ సైన�
మణిపూర్లో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాల పహారాలో పరిస్థితి కుదుటపడుతున్నది. సమస్యాత్మక ప్రాంతమైన చురచాంద్పూర్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలి�
పుతిన్ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిందని, డ్రోన్ల ద్వారా చేసిన వారి ప్రయత్నాన్ని తాము అడ్డుకుని వాటిని కూల్చేశామని రష్యా ప్రకటించింది. ఈ చర్యను ఉగ్ర దాడిగా పేర్కొన్న క్రెమ్లిన్.. దానికి తగి�
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని పండుగగా మార్చాయి. వ్యవసాయ రంగంలో సాంకేతిక �
Drone | డ్రోన్ గురించి ఒకప్పుడు ఆశ్చర్యంగా చదివాం. ఆ తర్వాత దూరం నుంచి చూశాం. ఇప్పుడు ఏదో ఓ సందర్భంలో ఉపయోగించుకుంటున్నాం. వివాహాది శుభకార్యాలకు డ్రోన్ కెమెరా ఉండాల్సిందే. క్రిమిసంహారకాల పిచికారీ కోసం ఇప్�
రక్షణ శిక్షణ పరిష్కారాల సంస్థ జెన్ టెక్నాలజీస్కి భద్రత దళాల నుంచి రూ.127 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. ఈ సందర్భంగా జెన్ టెక్నాలజీ సీఎండీ అశోక్ అట్లూరి మాట్లాడుతూ..భారత ప్రభుత్వం ఇటీవల సాయుధ దళాల్లో�
భారత్-చైనా సరిహద్దులో సంక్షోభ వాతావరణం నెలకొన్నది. అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల బలగాల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించి లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర సర్కారు ఆధునికీకరణపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు సబ్సిడీపై ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రొటోవేటర్లువంటివి అందించగా, తాజాగా డ్�