తూప్రాన్/మర్కూక్, ఆగస్టు 26 : గ్రామకంఠంలోని భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం డ్రోన్ ద్వారా సర్వేకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో శుక్రవారం సర్వేను ప్రారంభించారు. మెదక్ జ�
ప్రతిపాదనకు డీఏసీ సమావేశం గ్రీన్సిగ్నల్ జాబితాలో డ్రోన్లు,బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు న్యూఢిల్లీ, జూలై 26: రక్షణ బలగాల కోసం రూ.28,732 కోట్ల విలువైన డ్రోన్లు, అధునాతనమైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, కార్బైడ్ల�
డ్రోన్ టెక్నాలజీకి ప్రాధాన్యత పెరుగుతోంది. ఏ ఒక్క పనికో పరిమితం కావడం లేదు. ఫొటోగ్రఫీతో మొదలైన ప్రయాణం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ విభిన్న రంగాలకు అత్యవసరంగా మారింది. డ్రోన్లను వైద్య, వ్యవసాయ రంగం,
శంషాబాద్ రూరల్ : మంగళవారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టు ఉత్తర భాగంలో డ్రోన్లు సంచరించినట్లు ఎయిర్పోర్టు సేక్యూరిటీ అధికారులు ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు క�
పేర్లు సూచించాలని నెటిజన్లను కోరిన ఆనంద్ మహీంద్రా న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:డ్రోన్లు జనజీవితంలో భాగమైపోతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వాటి ప్రాముఖ్యత పెరిగింది. పంటల సేద్యానికి ఉపయోగించే డ్రోన్లకు ఓ చ
పంట మార్పిడిపై పట్టింపు లేదు ఎమ్మెస్పీ చట్టం ముచ్చట లేదు రైతుల డిమాండ్లపై ఊసే లేదు సబ్సిడీల్లేవు.. ఆదాయాన్ని పెంచే మార్గాల్లేవు 12 కోట్ల టన్నుల పంట సేకరిస్తమన్నరు కానీ రాష్ర్టానికో తీరు వ్యవహరిస్తున్నరు
Indian Army: చైనాపై మరింత పట్టు బిగించడానికి భారత సైన్యం రెడీ అయిపోయింది. చైనాపై మరింత నిఘా పెంచేందుకు భారత సైన్యం మరిన్ని డ్రోన్లను కొనుగోలు చేయనుంది.
Drone | ఈ నెలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. అయితే ఈ వేడుకల్లో ప్రధాని మోదీపై ఉగ్రదాడులు జరగబోతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు రంగంలోకి
బీజింగ్: పెంపుడు కుక్క బర్త్ డే కోసం ఒక మహిళ ఏకంగా రూ.11 లక్షలు ఖర్చు చేసింది. రాత్రి వేళ ఆకాశంలో 520 డ్రోన్లతో వివిధ ఆకారాల్లో విద్యుత్ కాంతులను విరబూయించింది. సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఈ ఘట
Drones in Agriculture | తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి సాగు నీరు, విద్యుత్ వనరులు అందించడంతో, రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు సంభవించిందని, సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందని
ముంబై, నవంబర్ 25: అటు పారిశ్రామికంగా, ఇటు వాణిజ్యపరంగా డ్రోన్ల వినియోగానికి పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా.. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా వీటికి బీమా కవరేజీని తీసుకొచ్చింది. డీప్-టెక్ స్ట
న్యూఢిల్లీ: ఆయిల్ పైప్లైన్ సర్వే చేయడానికి ఓ డ్రోన్.. ఏకంగా 51 కిలోమీటర్ల మేర ఏకధాటిగా ఎగిరింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కోసం హర్యానా-ఢిల్లీ మధ్య ఈ డ్రోన్ను ఎగురవేసినట్టు తయార�