Indian Army: చైనాపై మరింత పట్టు బిగించడానికి భారత సైన్యం రెడీ అయిపోయింది. చైనాపై మరింత నిఘా పెంచేందుకు భారత సైన్యం మరిన్ని డ్రోన్లను కొనుగోలు చేయనుంది.
Drone | ఈ నెలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. అయితే ఈ వేడుకల్లో ప్రధాని మోదీపై ఉగ్రదాడులు జరగబోతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు రంగంలోకి
బీజింగ్: పెంపుడు కుక్క బర్త్ డే కోసం ఒక మహిళ ఏకంగా రూ.11 లక్షలు ఖర్చు చేసింది. రాత్రి వేళ ఆకాశంలో 520 డ్రోన్లతో వివిధ ఆకారాల్లో విద్యుత్ కాంతులను విరబూయించింది. సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఈ ఘట
Drones in Agriculture | తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి సాగు నీరు, విద్యుత్ వనరులు అందించడంతో, రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు సంభవించిందని, సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందని
ముంబై, నవంబర్ 25: అటు పారిశ్రామికంగా, ఇటు వాణిజ్యపరంగా డ్రోన్ల వినియోగానికి పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా.. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా వీటికి బీమా కవరేజీని తీసుకొచ్చింది. డీప్-టెక్ స్ట
న్యూఢిల్లీ: ఆయిల్ పైప్లైన్ సర్వే చేయడానికి ఓ డ్రోన్.. ఏకంగా 51 కిలోమీటర్ల మేర ఏకధాటిగా ఎగిరింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కోసం హర్యానా-ఢిల్లీ మధ్య ఈ డ్రోన్ను ఎగురవేసినట్టు తయార�
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: డ్రోన్ల ట్రాఫిక్ నిర్వహణకు విమానయాన శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. దీని ప్రకారం వెయ్యి అడుగులలోపు ఎగిరే డ్రోన్ల ట్రాఫిక్ నిర్వహణను థర్డ్ పార్టీ ప్రొవైడర్లు చేపట్టవచ్చు. ఇప్�
బంజారాహిల్స్ : పర్యావరణ పరిరక్షణ అంటూ సందేశాలు ఇవ్వడం మానేసి ప్రతి ఒక్కరూ కార్యాచరణలో దిగాల్సిన సమయం ఆసన్నమైందని ప్రముఖ హీరో దగ్గుబాటి రానా అన్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ, మారుత్ డ్రోన్స్ సంస్థ, �
Medicines | రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టు శనివారం ప్రారంభం కానుంది.
కొత్త డ్రోన్ రూల్స్ను విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 26: డ్రోన్ నిబంధనలను పౌరవిమానయాన శాఖ సులభతరం చేసింది. డ్రోన్లను ఆపరేట్ చేయ డం కోసం నింపాల్సిన దరఖాస్తు ఫారాలను ఇప్పుడున్న 25 నుంచి ఐదుకు తగ్
డ్రోన్ల వినియోగం ఇక సులువు కానుంది. గురువారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త డ్రోన్ రూల్స్( Drone Rules ), 2021ను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా జారీ చేసింది.
ఇది టెక్నాలజీ యుగం. ఈ జనరేషన్లో ఏం చేయాలన్నా టెక్నాలజీతోనే. రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే మనుషుల్లా ప్రవర్తించే రోబోలు వచ్చేశాయి. మనుషుల కంటే కూడా ఎంతో తెలివైన �
25 దరఖాస్తులకు బదులు ఆరే నింపాలి పౌరవిమానయాన శాఖ కొత్త రూల్స్ న్యూఢిల్లీ, జూలై 15: దేశంలో డ్రోన్ల వాడకాన్ని సులభతరం చేసేలా కేంద్రప్రభుత్వం డ్రోన్ రూల్స్ పేరిట కొత్త నిబంధనలను రూపొందించింది. డ్రోన్లను వ�