న్యూఢిల్లీ: ఆయిల్ పైప్లైన్ సర్వే చేయడానికి ఓ డ్రోన్.. ఏకంగా 51 కిలోమీటర్ల మేర ఏకధాటిగా ఎగిరింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కోసం హర్యానా-ఢిల్లీ మధ్య ఈ డ్రోన్ను ఎగురవేసినట్టు తయార�
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: డ్రోన్ల ట్రాఫిక్ నిర్వహణకు విమానయాన శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. దీని ప్రకారం వెయ్యి అడుగులలోపు ఎగిరే డ్రోన్ల ట్రాఫిక్ నిర్వహణను థర్డ్ పార్టీ ప్రొవైడర్లు చేపట్టవచ్చు. ఇప్�
బంజారాహిల్స్ : పర్యావరణ పరిరక్షణ అంటూ సందేశాలు ఇవ్వడం మానేసి ప్రతి ఒక్కరూ కార్యాచరణలో దిగాల్సిన సమయం ఆసన్నమైందని ప్రముఖ హీరో దగ్గుబాటి రానా అన్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ, మారుత్ డ్రోన్స్ సంస్థ, �
Medicines | రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టు శనివారం ప్రారంభం కానుంది.
కొత్త డ్రోన్ రూల్స్ను విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 26: డ్రోన్ నిబంధనలను పౌరవిమానయాన శాఖ సులభతరం చేసింది. డ్రోన్లను ఆపరేట్ చేయ డం కోసం నింపాల్సిన దరఖాస్తు ఫారాలను ఇప్పుడున్న 25 నుంచి ఐదుకు తగ్
డ్రోన్ల వినియోగం ఇక సులువు కానుంది. గురువారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త డ్రోన్ రూల్స్( Drone Rules ), 2021ను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా జారీ చేసింది.
ఇది టెక్నాలజీ యుగం. ఈ జనరేషన్లో ఏం చేయాలన్నా టెక్నాలజీతోనే. రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే మనుషుల్లా ప్రవర్తించే రోబోలు వచ్చేశాయి. మనుషుల కంటే కూడా ఎంతో తెలివైన �
25 దరఖాస్తులకు బదులు ఆరే నింపాలి పౌరవిమానయాన శాఖ కొత్త రూల్స్ న్యూఢిల్లీ, జూలై 15: దేశంలో డ్రోన్ల వాడకాన్ని సులభతరం చేసేలా కేంద్రప్రభుత్వం డ్రోన్ రూల్స్ పేరిట కొత్త నిబంధనలను రూపొందించింది. డ్రోన్లను వ�
మరో మూడు జిల్లాల్లో డ్రోన్లపై నిషేధం | కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు దిగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తయ్యారు.
డ్రోన్ల కలకలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. మహాక్షేత్రంలో గత నాలుగు రోజులుగా డ్రోన్ కెమెరాలు సంచరిస్తున్నాయి. ప్రతి ర�
ఫంక్షన్లు, ప్రైవేటు కార్యక్రమాల్లో కొనసాగుతున్న ట్రెండ్ సరిహద్దులో ఉగ్రదాడి ఘటనతో డ్రోన్ల వాడకంపై ఆందోళన నిబంధనలు అతిక్రమించేవారిపై పోలీసుల నిఘా హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఉగ్రవాదులు దేశంలో త
న్యూఢిల్లీ, జూలై 1: డ్రోన్లు ఎవరికైనా సులభంగా అందుబాటులో ఉండటం భద్రతా సవాళ్లను సంక్లిష్టం చేస్తున్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. డ్రోన్ల లాంటి కొత్త తరహా దాడులను నిరోధించడానికి పాత కాలపు ఆలో�