Medicines | రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టు శనివారం ప్రారంభం కానుంది.
కొత్త డ్రోన్ రూల్స్ను విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 26: డ్రోన్ నిబంధనలను పౌరవిమానయాన శాఖ సులభతరం చేసింది. డ్రోన్లను ఆపరేట్ చేయ డం కోసం నింపాల్సిన దరఖాస్తు ఫారాలను ఇప్పుడున్న 25 నుంచి ఐదుకు తగ్
డ్రోన్ల వినియోగం ఇక సులువు కానుంది. గురువారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త డ్రోన్ రూల్స్( Drone Rules ), 2021ను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా జారీ చేసింది.
ఇది టెక్నాలజీ యుగం. ఈ జనరేషన్లో ఏం చేయాలన్నా టెక్నాలజీతోనే. రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే మనుషుల్లా ప్రవర్తించే రోబోలు వచ్చేశాయి. మనుషుల కంటే కూడా ఎంతో తెలివైన �
25 దరఖాస్తులకు బదులు ఆరే నింపాలి పౌరవిమానయాన శాఖ కొత్త రూల్స్ న్యూఢిల్లీ, జూలై 15: దేశంలో డ్రోన్ల వాడకాన్ని సులభతరం చేసేలా కేంద్రప్రభుత్వం డ్రోన్ రూల్స్ పేరిట కొత్త నిబంధనలను రూపొందించింది. డ్రోన్లను వ�
మరో మూడు జిల్లాల్లో డ్రోన్లపై నిషేధం | కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు దిగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తయ్యారు.
డ్రోన్ల కలకలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. మహాక్షేత్రంలో గత నాలుగు రోజులుగా డ్రోన్ కెమెరాలు సంచరిస్తున్నాయి. ప్రతి ర�
ఫంక్షన్లు, ప్రైవేటు కార్యక్రమాల్లో కొనసాగుతున్న ట్రెండ్ సరిహద్దులో ఉగ్రదాడి ఘటనతో డ్రోన్ల వాడకంపై ఆందోళన నిబంధనలు అతిక్రమించేవారిపై పోలీసుల నిఘా హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఉగ్రవాదులు దేశంలో త
న్యూఢిల్లీ, జూలై 1: డ్రోన్లు ఎవరికైనా సులభంగా అందుబాటులో ఉండటం భద్రతా సవాళ్లను సంక్లిష్టం చేస్తున్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. డ్రోన్ల లాంటి కొత్త తరహా దాడులను నిరోధించడానికి పాత కాలపు ఆలో�
న్యూఢిల్లీ: డ్రోన్లు ఈజీగా లభించడం రక్షణ కేంద్రాలకు సవాల్ అని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిందని, సైనిక కేంద్రాల సంరక్షణ పరిస్
జమ్ము: జమ్ముకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాజౌరి జిల్లాలో డ్రోన్లు, తక్కువ ఎత్తులో ఎగిరే వాటిపై నిషేధం విధించారు. జమ్ము ఎయిర్ బేస్పై ఆదివారం డ్రోన్ల దాడి జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణ�
రాజౌరి: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. గత మూడు రోజుల నుంచి పలు మార్లు సరిహద్దుల్లో డ్రోన్ల దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో రాజౌరి జిల్లా అధికార�