ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని పండుగగా మార్చాయి. వ్యవసాయ రంగంలో సాంకేతిక �
Drone | డ్రోన్ గురించి ఒకప్పుడు ఆశ్చర్యంగా చదివాం. ఆ తర్వాత దూరం నుంచి చూశాం. ఇప్పుడు ఏదో ఓ సందర్భంలో ఉపయోగించుకుంటున్నాం. వివాహాది శుభకార్యాలకు డ్రోన్ కెమెరా ఉండాల్సిందే. క్రిమిసంహారకాల పిచికారీ కోసం ఇప్�
రక్షణ శిక్షణ పరిష్కారాల సంస్థ జెన్ టెక్నాలజీస్కి భద్రత దళాల నుంచి రూ.127 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. ఈ సందర్భంగా జెన్ టెక్నాలజీ సీఎండీ అశోక్ అట్లూరి మాట్లాడుతూ..భారత ప్రభుత్వం ఇటీవల సాయుధ దళాల్లో�
భారత్-చైనా సరిహద్దులో సంక్షోభ వాతావరణం నెలకొన్నది. అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల బలగాల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించి లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర సర్కారు ఆధునికీకరణపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు సబ్సిడీపై ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రొటోవేటర్లువంటివి అందించగా, తాజాగా డ్�
సివిల్ ఇంజినీరింగ్ రంగంలో సరికొత్త అధ్యాయానికి శాస్త్రవేత్తలు తెరలేశారు. భవనాలు నిర్మించేందుకు డ్రోన్ ఆధారిత 3డీ ప్రింటర్ను రూపొందించారు. అవి గాలిలో చక్కర్లు కొడుతూనే సిమెంట్, ఇటుక, కంకర వంటి పదార�
వీలైనంత త్వరగా రైతులకు డ్రోన్లు అందజేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ కార్యదర్శి మనోజ్ అహుజా సూచించారు. శనివారం రాజేంద్రనగర్లోని వ్యవసాయ వర్సిటీని ఆయన సందర్శించారు.
తూప్రాన్/మర్కూక్, ఆగస్టు 26 : గ్రామకంఠంలోని భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం డ్రోన్ ద్వారా సర్వేకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో శుక్రవారం సర్వేను ప్రారంభించారు. మెదక్ జ�
ప్రతిపాదనకు డీఏసీ సమావేశం గ్రీన్సిగ్నల్ జాబితాలో డ్రోన్లు,బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు న్యూఢిల్లీ, జూలై 26: రక్షణ బలగాల కోసం రూ.28,732 కోట్ల విలువైన డ్రోన్లు, అధునాతనమైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, కార్బైడ్ల�