‘కాంగ్రెస్, బీజేపీలతో రాష్ర్టానికి చాలా ప్రమాదం. వారు చెప్పే మాటలు, ఇచ్చే హామీలు నమ్మితే మోసపోతం. తెలంగాణలో పెరిగిన సంపదను, కరెంట్, నీళ్లను దోచుకపోతరు. మళ్లీ వెనక్కి పోతం’ అంటూ మంత్రి గంగుల కమలాకర్ విమ�
గాజులరామారం డివిజన్, బాలయ్యబస్తీని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని బస్తీవాసులంతా ఏకగ్రీవంగా తీర్మానం చే
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివా ళా తీసిందని, ఎన్ని జోడో యాత్రలు, పొర్లు దండాలు పెట్టినా లాభం లేదని, ప్రజలు ఆ పార్టీకి ఎప్పుడో బొందపెట్టారని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు.
మున్సిపాలిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఫైన్ విధించాలని, మున్సిపల్ వర్కర్స్ పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. శనివారం మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్స�
నూతంగా ఏర్పడ్డ మక్తల్ మున్సిపాలిటీని జిల్లాలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్ద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు.
బాగ్అంబర్పేట డివిజన్ భరత్నగర్లో రూ.14.75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం ప్రారంభిం�
కాలనీల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించి.. ఉప్పల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం(బీ) గ్రామంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
పెబ్బేరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో రోడ్ల విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ అర్బన్ ఫైనాన్సియల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేస�