అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని నగర మేయర్ నీతూకిరణ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని గంగస్థాన్లో ఉన్న కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన కంటివెలు�
బస్తీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. పాదయాత్రల ద్వారా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ జవాబుదారీగా పని చేస్తు
స్వరాష్ట్రంలో పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో ఆర్అండ్బీ శాఖ ని�
ప్రతి ఏటా తరహాలోనే వచ్చే వేసవి ముగింపు నాటికల్లా పాత పద్ధతిలోనే నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) తరహా నాలాల నిర్వహణను జోనల్ వార
కొన్ని ఏండ్లుగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సైఫాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం మీదుగా ఉన్న లైను ద్వారా వరదనీరు ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో వచ్చి చేరేవి. ఆ నీటిని క్రమబద్ధీకరించేందుకు రూ.20లక్ష�
హుస్సేన్సాగర్లోకి ఇప్పటికీ ఇంకా వచ్చి చేరుతున్న మురుగునీటికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ హెచ్ఎండీఏ కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం మూడు చోట్ల 5 ఎంఎల్డీ, 20 ఎంఎల్డీ, 30 ఎంఎల్డీ సామర్థ్యంతో ఉన్న మ
మురుగునీటిపై సూపర్బగ్లతో యుద్ధం చేసేందుకు సీసీఎంబీ సిద్ధమవుతున్నది. సూపర్ బగ్ల ఉనికి, వ్యాప్తి, యాంటిబయాటిక్స్ను ఎదుర్కొనేలా వాటిలో జరుగుతున్న జన్యు మార్పిడిని శాస్త్రీయంగా గుర్తించడంపై సెంటర్�
ఒకప్పుడు చెరువులు, కుంటల్లో నీరు చేరి నిండేంత వరకు తెలిసే పరిస్థితి ఉండేది కాదు. కానీ అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీతో నాలాల్లో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతున్నది. వరద నీ�
ల్లకుంట డివిజన్ సత్యానగర్లో దీర్ఘకాలికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. డ్రైనేజీ, వరదనీటి నాలాలో కలువడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతున్నదని చె�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో మురుగు నీటి నిర్వహణను జలమండలి పకడ్బందీగా చేపడుతున్నది. గత ఏడాది అక్టోబరు 1వ తేదీన జీహెచ్ఎంసీ నుంచి మురుగునీటి నిర్వహణను �
సిద్దిపేట అభివృద్ధికి బాటలు వేస్తు న్నామని, అన్నిరంగాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 36వార్డులో రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర�