అక్రమంగా గర్భస్రావం చేయడం చట్టరీత్యా నేరం. ఈ విషయం తెలిసినా కూడా కొందరు డాక్టర్లు కాసులకు కక్కుర్తి పడి అక్రమంగా పిండాలను చిదిమేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ అమానవీయ ఘటన జరిగింది. ముదలాగీ పట్టణంలోని
‘పట్టణ ప్రగతి’లో చేపట్టిన ప్రతి పనినీ పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో గురువారం బైక్పై విస్తృతంగా పర్యటించిన ఆయన.. పారిశుధ్య పనులను పరిశీ�
డివిజన్ పరిధిలోని కాలనీల్లో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను పకడ్బందీగా నిర్మించి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు వస్తున్న ఇబ్బందుల నేపథ్యంలో విదేశీ తరహాలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎస్టీపీల వైపు జలమండలి మొగ్గు చూపింది. తక్కువ స్థలంలో మురుగు శుద్ధి ప్�
వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. విపత్తును ఎదుర్కొని ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకు తగిన కార్యాచరణతో సన్నద్ధమైంది. గత అనుభవాల నేపథ్యంలో భారీ వర్షాలు కుర�
రోడ్డుపై పారే మురుగు నీరు, చిన్నపాటి వర్షానికి చిత్తడిగా మారే రోడ్లు..ఇలా ఎన్నో అసౌకర్యాలతో బతుకులీడ్చిన పరిస్థితి నుంచి మోక్షం లభించింది. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తో�
ఖైరతాబాద్ నియోజకవర్గంలో సీవరేజీ, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ జలమండలి అధికారులను ఆదేశించారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంల�
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ నిర్మాన పనులను వానకాలంలోపే పూర్తి చేయాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు సూచించారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చేపట్టిన పైప్లైన్ పనులను మంగళవారం ఆయన పరిశీల
ఓపెన్ నాలా.. వరద నీటి కాలువ పైపులైన్లలో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. మలక్పేట సర్కిల్ పరిధిలోని ఓపెన్ నాలా, భూగర్భ వరద నీటి కాలువ పైపులైన్లలో పనులను అధికారులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రీ మాన్�
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంచి నీటి, వరదనీటి సమస్య పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 27వ వార్డులో రూ. 7.40 కోట్లతో 60 లక్షల లీటర
వరంగల్ : నగరంలోని మురికి వాడల అభివృద్ధికి కృషి చేస్తాననివరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.వరంగల్లోని 37 వ డివిజన్ పరిధిలో ఉన్న గిరిప్రసాద్ నగర్, బుడిగజంగాల కాలనీ, మోయిన్ పుర, ఎం.ఎం నగర్ లల
ముషీరాబాద్ : నియోజకవర్గంలోని బస్తీల్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా కొత్త పైపులైన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. సోమవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి ముషీరాబాద్ డివిజన్లోని హ�
Drainage works | వినాయక్నగర్ డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు పూర్తి కాగా.. మరికొన్ని ప్రాంతాల్లో వేగంగా