పల్లెలో పారుశుద్ధ్య సమస్య (Drainage Issue) పరిష్కరించే నాథుడే లేడు. గ్రామంలో మురుగు కాలువలకు మోక్షం లేదు. పంచాయతీలో కార్మికులు లేక ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది. పల్లెలో మురుగు నీరు ఏరులైపారుతుంది. గ్రామంలో ఎక్కడ చ
మండలంలోని నానక్నగర్ గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైనది. అధికారుల నిర్లక్ష్యంతో మురుగుకాల్వలు ఇండ్ల మద్య నుండి పొంగి పొర్లుతూ ఏరులై పారుతున్నది. భూగర్భ డ్రైనేజీలు నిండి సీసీ రోడ్డుపై మురుగు�
Miyapur | దుర్వాసనతో పాటు ప్రమాదాలకు ఆస్కారం కలిగేలా కాలనీ మధ్యలో నుంచి చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని మియాపూర్ డివిజన్ పరిధిలోని కాలనీవాసులు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సీపీఎం (CPM) చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా లోకల్బాడీ ఎన్నికల
Begumpet | లష్కర్లో రోడ్లన్నీ డ్రైనేజీ మురికి కూపాలుగా మారాయి. ఎక్కడ చూసిన రోడ్లపై డ్రైనేజి మురికి నీరు పొంగి పొర్లుతుంది. దీంతో ఆ ప్రాంతాలు దుర్గంధ భరితంగా మారుతున్నాయి.
Drainage | ఏళ్ల క్రితం వేసిన డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. తూతూ మంత్రంగా అధికారులు పనితీరు ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మంచిర్యాల పట్టణంలో చిత్రవిచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు చేస్తున్న పనులు వారికి కూడా అర్థమవుతున్నాయో.. లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో అత్యంత రద్దీగ
నల్లగొండ పట్టణంలో సుమారు రూ.500 కోట్లతో డ్రైనేజీలు, రహదారుల నిర్మాణం చేపట్టామని పనులు చేపట్టామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ తాగు�
తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే చాంబర్లో మున్సిపాలిటీ అధికారులు, ప�
మున్సిపాలిటీల్లో పారిశుధ్యం లోపించింది. నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక అధ్వానంగా మారింది. రోడ్లు, వీధులు, డ్రెయినేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది.