Cambodia PM: డోనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వాలని కంబోడియా ప్రధాని హున్ మానెట్ డిమాండ్ చేశారు. తన ఫేస్బుక్ పోస్టులో ఆయన ఈ ప్రకటన చేశారు. థాయిల్యాండ్తో సరిహద్దు సమస్యను పరిష్క
వ్యవసాయం, డెయిరీ రంగాల్లో తమ కంపెనీల రాకను అడ్డుకుంటుండంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రగిలిపోతున్నారు. ప్రతీకార సుంకాలతో దారికి తెచ్చుకోవాలని చూశారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో
భారత్పై ట్రంప్ సర్కారు తీరుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాల విభాగం కార్యదర్శి దమ్ము రవి ఘాటుగా స్పందించారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులపై 50 శాతం టారిఫ్లు విధించడంలో తర్కబద్ధత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనపు సుంకాలు విధించి ఆర్థికపరమైన ఉద్రిక్తతలను పెంచిన వేళ భారత్కు అమెరికా నుంచి మరో పెను సవాలు ఎదురుకానున్నది.
భారతీయ ఎగుమతులపై ట్రంప్ 50% సుంకాలు విధించిన తర్వాత అమెరికా నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో రష్యా చమురు కొనుగోళ్లను భారతీయ రిఫైనరీలు తగ్గించి వేసినట్లు బ్లూమ్బర్గ్ వెల్లడించింది.
భారతీయ దిగుమతులపై అమెరికా తొలుత విధించిన 25 శాతం సుంకాలు గురువారం(ఆగస్టు 7) నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు అర్ధరాత్రి!! వందలాది కోట్ల డాలర్ల సుంకాలు అమెరికాలోకి ఇప్పుడు ప్రవహిస్తాయి అని అమెరికాలో గడియారం �
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50 శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడాన్ని సాకుగా చూపిస్తూ భారత్పై ఈ టారిఫ్లను వడ్డించారు.
బంగారం భగ..భగమండుతున్నది. దేశీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రప్ మరో 25 శాతం సుంకాన్ని విధించనున్నట్టు ప్రకటించడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. దీంతో తమ పెట్టుబడుల�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులకు విధించిన సుంకాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్, సీనియర్ ఆర్థికవేత్త దువ్వూరి సుబ్బారావు స్పంద
Putin - Dhoval : డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు, సుంకాలను లెక్కచేయకుండా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ (Ajit Doval) రష్యా పర్యటన వెళ్లారు. గురువారం ఆయన ఆ దేశ అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)తో భేటి అయ్యారు.
Asaduddin Owaisi | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే దిగుమతులపై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించడంపై ఏఐఎంఐఎం చీఫ్ (AIMIM chief) అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఆగ్రహం వ్యక్తంచేశారు.
Pak army chief | ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్తో పాకిస్థాన్ సంబంధాలు బలపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Brahmos Missile | ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్లోని లక్ష్యాలపై భారత్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్స్తో దాడి చేసిందని అమెరికాకు నిఘా వర్గాల సమాచారం అందింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరికలను రష్యా పెడచెవిన పెట్టింది. ఇకేముంది ట్రంపు సారుకు చిర్రెత్తుకొచ్చింది. మాస్కోను ఏమీ చేయలేక తన అ