త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నివాస ధృవీకరణ పత్రం (Residence Certificate) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రతీకార సుంకాలతో భారత్పై విరుచుకుపుడుతున్న ట్రంప్.. �
తమ మాట వినని దేశాలను సుంకాల పేరుతో తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. భారత్పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సాకుగా చూపి 25 శాతం అదన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్పై సుంకాల మోత మోగిస్తున్నారు. చైనా, కెనడా కంటే అధికంగా భారత్పై టారిఫ్లు విధించారు. అమెరికా అత్యధికంగా విధించిన సుంకాల జాబితాలో బ్రెజిల్తో కలిసి భారత్ సంయుక్తంగా మొ
అంతర్జాతీయ ప్రతిభకు అయస్కాంతంలా నిలిచిన అమెరికా ఉన్నత విద్యావ్యవస్థ చారిత్రక విచ్ఛిన్నతను ఎదుర్కొంటున్నది. వలసలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో ఇప్పటికే అమెరికాలోని ప్రతిష్ఠాత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే సుంకాల హెచ్చరికలు జారీచేసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ దీటుగా తిప్పికొట్టలేకపోవడానికి కారణం అదానీపై ఉన్న అవినీతి ఆరోపణలేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అన్నంత పనీ చేశారు. రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించుకోకపోతే 24 గంటల్లో మరిన్ని సుంకాలుంటాయని హెచ్చరించినట్టుగానే 25 శాతం అదనపు సుంకాలను విధించారు. దీంతో భారతీయ వ�
US Tariff | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ను మరోసారి టార్గెట్ చేశారు. మిత్రదేశం అని చెప్పుకుంటూనే 50శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేపడుతుండడంతోపై ట్రంప్ 25శాతం అదనంగా
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా (China ) పర్యటన ఖరారైంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకూ.. రెండు రోజుల పాటూ చైనాలో ప్రధాని పర్యటించనున్నారు.
Russian oil buyers | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా టారిఫ్ల (tariff) బాంబు పేలుస్తున్నారు.
Ajit Doval | రష్యా నుంచి చమురు దిగుమతి (Russian Oil Imports) చేసుకుంటున్న భారత్ (India)పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే.
Donald Trump: యురేనియం, ఫెర్టిలైజర్స్, రసాయనాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న అంశంపై తనకు ఏమీ తెలియదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
US president | భారత్పై మరిన్ని సుంకాలు వేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గత వారం ప్రకటించిన 25 శాతం సుంకాల వడ్డింపుతో తాను ఆగబోవడం లేదని మున్ముందు వాటిని ఇంకా పెంచబోతున్నామని బె�
వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). అమెరికా ఫస్ట్ అంటూ విదేశీ విద్యార్థులపై ఆంక్షలు, అక్రమ వలసదారులకు బేడీలు వేసి బలవంతంగా వారి స్వదేశాలకు �
గ్రీన్కార్డు నిబంధనలను అమెరికా మరింత కఠినతరం చేసింది. కుటుంబం, మరీ ముఖ్యంగా వివాహం ఆధారంగా దాఖలయ్యే వలసదారుల దరఖాస్తులను మరింత కట్టుదిట్టంగా పరిశీలించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధానాలను �