Trump Tarrifs | వాణిజ్య ఒప్పందం కోసం భారత్ మెడలు వంచాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా విధించిన సుంకాలు.. దేశ జీడీపీ ప్రగతికి ప్రతిబంధకాలేనని మెజారిటీ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాకు
Russia - America | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల యుద్ధం ప్రపంచాన్ని పెను సంక్షోభంలోకి నెడుతున్నది. తన దారికి రాని దేశాలపై ఎడాపెడా టారిఫ్లు విధిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆయా దేశాల ఆర్థిక వ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు 56 అంగుళాల ఛాతీ చిన్నబోయింది. తమపై టారిఫ్లు వేసిన ట్రంప్ను మిగతా దేశాలు చీల్చి చెండాడుతున్నప్పటికీ, భారత ప్రధాని మోదీ మాత్రం మౌన ముద్రనే ఆశ్రయిస్తున్నారు. భా�
Nobel to Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) ఇవ్వాల్సిందేనట. అందుకోసం అమెరికా (USA) మరోసారి డిమాండ్ చేసింది. థాయ్లాండ్ (Thailand), కాంబోబోడియా (Combodia) దేశాల మధ్య కాల్పుల విరమ
China on USA | అమెరికా (USA) తీరుపై, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీరుపై చైనా (China) ఆగ్రహం వ్యక్తంచేసింది. రష్యా (Russia) తో వాణిజ్యం చేయొద్దంటూ అమెరికా ప్రపంచ దేశాలను హెచ్చరించడంపై తీవ్రంగా మండిపడింది.
Donald Trump: ట్రంప్ విధించిన సుంకాలు అన్ని దేశాలను కుదిపేస్తున్నాయి. ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొన్ని దేశాలపై కొత్త టారిఫ్ విధానం అమలులోకి వస్తున్నది. ఏయే దేశాలపై ఎంత సుంకం విధిస్తున్నారో తెలుసుకుందాం.
ప్రపంచ దేశాలపై సుంకాలతో (Trump Tariffs) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి విరుచుకుపడ్డారు. 70కిపైగా దేశాలపై ఉన్న పరస్పర సుంకాలను 10 శాతం నుంచి 41 శాతం వరకు పెంచారు.
న్యూఢిల్లీ, జూలై 31: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన 25 శాతం సుంకాలు, ఆపై పడనున్న జరిమానాలు శుక్రవారం (ఆగస్టు 1) నుంచి అమల్లోకి వస్తున్నాయి. రష్యా నుంచి ఆయుధాలు, ముడి చమురును పెద్ద ఎత్తు�
‘హౌదీ మోదీ’, ‘నమస్తే ట్రంప్' అంటూ హల్చల్ చేశారు. ట్రంప్ నాకు గొప్ప మిత్రుడంటూ కలరింగ్ ఇచ్చారు.నిజమేననుకొన్నారు అదంతా. అయితే, అసలు విషయం ఇప్పుడు బయటపడింది. విశ్వగురువుగా తనకు తాను ప్రచారం చేసుకొనే మోద
మన దేశంలో తయారైన సరుకులు అమెరికాకు ఎగుమతి చేయాలంటే 25 శాతం సుంకం కట్టక తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫర్మానా జారీచేశారు. ఓ వైపు వాణిజ్య చర్చలు జరుగుతుండగానే ట్రంప్ ఇలా పాతిక శాతం టారిఫ్ ప్రకటించడం,
భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన దేశీయంగా రాజకీయ దుమారం లేపింది. ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ అగ్ర న
అమెరికాలో జన్మతః పౌరసత్వం అంశంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతున్నది. అయితే ఈ ఉత్తర్వులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపాల్స�