Narendra Modi : 'ఆపరేషన్ సిందూర్'పై లోక్సభలో రెండో రోజు చర్చలు వాడీవేడీగా సాగాయి. ప్రతిపక్షం సంధించిన ప్రశ్నలకు ప్రధాన పక్షమైన మోడీ బృందం దీటుగా బదులిచ్చింది. మంగళవారం జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) స�
పహల్గాం ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్'పై సోమవారం లోక్సభలో వాడీవేడి చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. ‘ఆపరేషన్ సిందూర్'లో ఎన్ని భారతీయ యుద్ధ విమానాలు కూలిపోయాయ�
Donald Trump : తనను తాను శాంతి దూతగా ప్రకటించుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)పై మండిపడ్డారు. శాంతి ఒప్పందానికి తాజాగా 12 రోజుల డెడ్లైన్ విధిస్తున్నట్టు పేర్కొ
Jai Shankar : 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) అంశంపై సోమవారం సభలో చర్చ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ (Jai Shankar) మాట్లాడుతూ.. కాల్పుల విరమణలో అమెరికా జోక్యం లేదని తేల్చి చెప్పారు.
విమానంలో బాంబు పెట్టబోతున్నానంటూ (Bomb The Plane) ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించాడు. ఈజీజెట్కు (Easyjet flight) చెందిన విమానం లండన్లోని ల్యూటన్ ఎయిర్ పోర్టు నుంచి స్కాట్లాండ్లోని గ్లాస్గో (Glasgow) వెళ్తున్నది. విమానం గాలి�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి శాంతి దూతగా మారారు. మరో రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశారు!. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపిన ట్రంప్.. తన మధ్యవర్తిత్వంతోనే పాక్, భారత్ మధ్య కాల్పులు
తమ దేశానికి రావాలనుకునే వారికి వీసా, పౌరసత్వ విధానాలను మరింత కఠినతరం చేసే దిశగా అమెరికాఅధ్యక్షుడు ట్రంప్ యోచిస్తున్నారు. వీటికోసం నిర్వహించే పరీక్షలు ఇకపై సంక్లిష్టంగా మార్చనున్నారు.
భారత్ వంటి పరాయి దేశాల నుంచి ఉద్యోగులను నియమించుకోవడం ఇక ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు స్పష్టంచేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) దేశ ఆర్థిక ప్రగతి లక్ష్యాల సాధన అనుకున్నంత ఈజీ కాదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీల తాజా లెక్కలు చెప్తున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం (2024-2
Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.