ప్రపంచ దేశాలపై సుంకాలతో (Trump Tariffs) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి విరుచుకుపడ్డారు. 70కిపైగా దేశాలపై ఉన్న పరస్పర సుంకాలను 10 శాతం నుంచి 41 శాతం వరకు పెంచారు.
న్యూఢిల్లీ, జూలై 31: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన 25 శాతం సుంకాలు, ఆపై పడనున్న జరిమానాలు శుక్రవారం (ఆగస్టు 1) నుంచి అమల్లోకి వస్తున్నాయి. రష్యా నుంచి ఆయుధాలు, ముడి చమురును పెద్ద ఎత్తు�
‘హౌదీ మోదీ’, ‘నమస్తే ట్రంప్' అంటూ హల్చల్ చేశారు. ట్రంప్ నాకు గొప్ప మిత్రుడంటూ కలరింగ్ ఇచ్చారు.నిజమేననుకొన్నారు అదంతా. అయితే, అసలు విషయం ఇప్పుడు బయటపడింది. విశ్వగురువుగా తనకు తాను ప్రచారం చేసుకొనే మోద
మన దేశంలో తయారైన సరుకులు అమెరికాకు ఎగుమతి చేయాలంటే 25 శాతం సుంకం కట్టక తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫర్మానా జారీచేశారు. ఓ వైపు వాణిజ్య చర్చలు జరుగుతుండగానే ట్రంప్ ఇలా పాతిక శాతం టారిఫ్ ప్రకటించడం,
భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన దేశీయంగా రాజకీయ దుమారం లేపింది. ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ అగ్ర న
అమెరికాలో జన్మతః పౌరసత్వం అంశంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతున్నది. అయితే ఈ ఉత్తర్వులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపాల్స�
మిత్ర దేశం అంటూనే భారత్పై తన అక్కసును వెళ్లగక్కారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). 25 శాతం సుంకాలతోపాటు జరిమానాలు కూడా విధించారు. ఈ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే మన శత్రుదేశం పాకిస్థాన్తో (Pakista
గుర్తుంచుకోండి. భారత్ మా(అమెరికా) మిత్ర దేశమే. ఎన్నో ఏండ్లుగా ఆ దేశం (భారత్)తో మాకు సత్సంబంధాలున్నాయి. అయినప్పటికీ అధిక సుంకాల కారణంగా ఆ దేశంతో వ్యాపారం పరిమితంగానే చేయాల్సి వస్తున్నది. ప్రపంచంలోనే దిగు
దేశీయ కరెన్సీ గింగిరాలు కొడుతున్నది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు బలహీనపడ్డాయి. ముఖ్యంగా రూపాయి విలువ 89 పైసలు పతనం చెందింది. గడిచిన మూడేండ్లలో ఒక
భారతదేశపు సార్వభౌమాధికారంపై ఇతర దేశాలకు ఎటువంటి హక్కు లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి స్పష్టంచేశారు. రాజ్యసభలో బుధవారం ఆపరేషన్ సిందూర్పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు
Operation Sindoor : వర్షాకాల సమావేశాల్లో 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)పై చర్చలతో పార్లమెంట్ అట్టుడుకుతోంది. బుధవారం చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షాకు ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం సాగింది.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పని చేశారు. రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై ఆంక్షలు, జరిమానా భారం తప్పదని హెచ్చరించిన ట్రంప్.. భారత్పై 25శాతం టారిఫ్ ప్రకటించారు.