మెటల్, రియల్టీ, ఇంధన రంగ షేర్ల ధన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడింగ్ అయినప్పటికీ దేశీయ సూచీలు మాత్రం భారీగా లాభపడ్డాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడోరోజూ అమ్మకాల ఒత్తిడినే ఎదుర్కొన్నాయి. దీంతో మంగళవారం మదుపరుల సంపద రూ.4.3 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్యాంకింగ్, మెటల్, వాహన రంగ సూచీల నుంచి లభించిన మద్దతుతో సూచీలు తిరిగి కోలుకోగలిగాయి. భారీ నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి
దేశీయ స్టాక్ మార్కెట్లలో పెరిగిన మదుపరుల సంపద ముంబై, జూలై 29: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కదలాడటంతో మదుపరుల సంపద భారీగా పెరిగింది. మూడు రోజుల్లో రూ.9 లక్షల కోట్లపైనే ఎగిసింది. బుధ, గురు, శుక్రవారా
సెన్సెక్స్ 710, నిఫ్టీ 225పాయింట్లు పతనం ముంబై, జూన్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా రెండు రోజులు లాభాల్లో కదలాడిన సూచీలు.. బుధవారం పడిపోయాయి. గత వారం మొత్తం కూడా క్షీణించి�
ముంబై, జూన్ 22: విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి అదేపనిగా నిధులు తరలించుకుపోతున్న నేపథ్యంలో రూపాయి మరో కుదుపునకు లోనయ్యింది. గత మూడు నాలుగు రోజులుగా డాలర్ మారకంలో రూపాయి విలువ 78 సమీపంలో
భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 617, నిఫ్టీ 218 పాయింట్ల నష్టం ముంబై, ఏప్రిల్ 25: వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేత
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో గత వారం ముగిశాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో నిఫ్టీ 18.93 శాతం రాబడిని ఇచ్చింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరిపినప్పటికీ.. రిటైల్ ఇన్వెస�
రష్యాపై అగ్రదేశాల ఆర్థిక ఆంక్షలు భారత్సహా కోలుకున్న ప్రపంచ మార్కెట్లు సెన్సెక్స్ 1,329, నిఫ్టీ 410 పాయింట్లు వృద్ధి రూ.8 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ముంబై, ఫిబ్రవరి 25: భీకర నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార
ముంబై : ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2.14 శాతం లేదా 371.60 పాయింట్లు నష్టపోయి, 17,003.15 వద్ద, బిఎస్ఈ సెన్సెక్స్ 2.11 శాతం లేదా 1,227.85 పాయింట్లు క్షీణించి 56,925.07 వద్ద ట్రేడ్ అవ�
దేశీయ స్టాక్ మార్కెట్ కరెక్షన్ దాదాపుగా ఖాయమైంది. నిఫ్టీ జీవితకాలపు గరిష్ఠ స్థాయి నుంచి 11.79 శాతం కరెక్షన్కు గురైంది. సాధారణంగా 10 శాతం కరెక్షన్ జరిగితే బేర్ మార్కెట్కు తొలి సంకేతంగా పరిగణిస్తారు. గ�
దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకాయి. గడిచిన ఏడాది కాలంలో మదుపరులకు 125 శాతం రాబడిని ఈక్విటీ మార్కెట్లు అందించాయి. అయితే సమీప భవిష్యత్తులోనూ ఇంతే స్థాయిలోరాబడులు వచ్చే అవకాశాలు తక్కు�