దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో గత వారం ముగిశాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో నిఫ్టీ 18.93 శాతం రాబడిని ఇచ్చింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరిపినప్పటికీ.. రిటైల్ ఇన్వెస�
రష్యాపై అగ్రదేశాల ఆర్థిక ఆంక్షలు భారత్సహా కోలుకున్న ప్రపంచ మార్కెట్లు సెన్సెక్స్ 1,329, నిఫ్టీ 410 పాయింట్లు వృద్ధి రూ.8 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ముంబై, ఫిబ్రవరి 25: భీకర నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార
ముంబై : ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2.14 శాతం లేదా 371.60 పాయింట్లు నష్టపోయి, 17,003.15 వద్ద, బిఎస్ఈ సెన్సెక్స్ 2.11 శాతం లేదా 1,227.85 పాయింట్లు క్షీణించి 56,925.07 వద్ద ట్రేడ్ అవ�
దేశీయ స్టాక్ మార్కెట్ కరెక్షన్ దాదాపుగా ఖాయమైంది. నిఫ్టీ జీవితకాలపు గరిష్ఠ స్థాయి నుంచి 11.79 శాతం కరెక్షన్కు గురైంది. సాధారణంగా 10 శాతం కరెక్షన్ జరిగితే బేర్ మార్కెట్కు తొలి సంకేతంగా పరిగణిస్తారు. గ�
దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకాయి. గడిచిన ఏడాది కాలంలో మదుపరులకు 125 శాతం రాబడిని ఈక్విటీ మార్కెట్లు అందించాయి. అయితే సమీప భవిష్యత్తులోనూ ఇంతే స్థాయిలోరాబడులు వచ్చే అవకాశాలు తక్కు�