దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థల్లో జోరుగా అమ్మకాలు జరగడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్ల పత
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా 8 రోజులపాటు నష్టాల్లోనే కొట్టుమిట్టాడిన సూచీలు.. బుధవారం కోలుకున్న విషయం తెలిసిందే. అయితే గురువారం తిరిగి నష్టాల బాటలోనే నడిచాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. గతవారంరోజులుగా నష్టాలే పరమావధిగా కొనసాగిన సూచీలు బుధవారం ఒక్క శాతం వరకు కోలుకున్నాయి. ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు �
అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ రిసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ రిసెర్చ్ చేసిన ఆరోపణలు దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ధ్వయం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో దేశీయ ప్రధాన సూచీ సెన్సెక్స్ తిరిగి 61 వేల మార్క�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. ఈ ఏడాదిలో మరిన్నిసార్లు వడ్డీరేట్లను పెంచకతప్పదని అమెరికా ఫెడరల్ రిజర్వు ఇచ్చిన సంకేతాలు మార్కెట్లను పతనం వైపు నడిపించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడం, ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా మున్ముందు మరిన్ని వడ్డింపులుంటాయని ప్రకటించడం.. మార్కెట్�
మెటల్, రియల్టీ, ఇంధన రంగ షేర్ల ధన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడింగ్ అయినప్పటికీ దేశీయ సూచీలు మాత్రం భారీగా లాభపడ్డాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడోరోజూ అమ్మకాల ఒత్తిడినే ఎదుర్కొన్నాయి. దీంతో మంగళవారం మదుపరుల సంపద రూ.4.3 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్యాంకింగ్, మెటల్, వాహన రంగ సూచీల నుంచి లభించిన మద్దతుతో సూచీలు తిరిగి కోలుకోగలిగాయి. భారీ నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి
దేశీయ స్టాక్ మార్కెట్లలో పెరిగిన మదుపరుల సంపద ముంబై, జూలై 29: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కదలాడటంతో మదుపరుల సంపద భారీగా పెరిగింది. మూడు రోజుల్లో రూ.9 లక్షల కోట్లపైనే ఎగిసింది. బుధ, గురు, శుక్రవారా
సెన్సెక్స్ 710, నిఫ్టీ 225పాయింట్లు పతనం ముంబై, జూన్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా రెండు రోజులు లాభాల్లో కదలాడిన సూచీలు.. బుధవారం పడిపోయాయి. గత వారం మొత్తం కూడా క్షీణించి�
ముంబై, జూన్ 22: విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి అదేపనిగా నిధులు తరలించుకుపోతున్న నేపథ్యంలో రూపాయి మరో కుదుపునకు లోనయ్యింది. గత మూడు నాలుగు రోజులుగా డాలర్ మారకంలో రూపాయి విలువ 78 సమీపంలో
భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 617, నిఫ్టీ 218 పాయింట్ల నష్టం ముంబై, ఏప్రిల్ 25: వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేత