మార్కెట్ విలువ జూమ్ స్టాక్ మార్కెట్ల భారీ లాభాలతో మదుపరుల సంపద పెద్ద ఎత్తున పెరిగింది. బుధవారం ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.3.29 లక్షల కోట్లు ఎగబాకింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ దేశీయ బ్లూచిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుతో సూచీలు తిరిగి కోలుకున్నాయి. ప్రారంభంలో నష్టప�
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలను అందుకున్నాయి. వరుసగా 6 రోజులపాటు నష్టాల్లోనే కొట్టుమిట్టాడిన సూచీలు.. శుక్రవారం తిరిగి కోలుకున్నాయి. 1 శాతానికిపైగా పుంజుకోవడం గమనార్హం.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజు నష్టపోయాయి. ఆర్థిక, ఐటీ షేర్లలో భారీగా క్రయవిక్రయాలు జరగడంతోపాటు మధ్య తూర్పు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మదుపరులను అమ్మకాలవైపు నడిపించాయి. ఫలితంగా వర
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతోపాటు గ్లోబల్ సూచీలు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో దేశీయ సూచీలు అదేదారిలో పయనించాయి.
దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడోరోజూ కూడా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, క్రూడాయిల్ ధర రాకెట్ వేగంతో దూసుకుపోవడం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా సూచీలు తీవ్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. బుధవారం సైతం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ దూకుడు కొనసాగింది. నిజానికి ఉదయం ఆరంభంలో
దేశీయ స్టాక్ మార్కె ట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశా యి. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకుమించి రా ణించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలకు దన్నుగా నిలిచాయి. విదేశీ సంస్థాగ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. మెటల్, పవర్, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు లాభాల బాటపట్టాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టపోయినప్పటికీ చిన్న స్థాయి షేర్ల న�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మార్కెట్లను పడేశాయి. ఇంట్రాడ�
రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విడిపోయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ నెల 21న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబోతున్నది. ఆర్ఐఎల్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గత నెలలో విడిపోయిన విషయం తెలిసిందే.
దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతోపాటు ఐటీ, టెక్నాలజీ, మెటల్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ 65 వేల మార్క్ దిగువకు ప
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుస లాభాలు రెండు రోజులకే పరిమితమవడంతో గురువారం సూచీలు పడిపోకతప్పలేదు. కొనుగోళ్లను పక్కనబెట్టి మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలు చివర్లో ఐటీ షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకోగలిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు క�