Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న తీవ్ర ఒడిదుడుకులు.. భారీ లాభాలను ఆవిరి చేసేశాయి. గురువారం ట్రేడింగ్లో ఆరంభం నుంచే మదుపరులు కొనుగోళ్లకు పెద్దపీట వేయడంతో సూచీలు పెద్ద ఎత్తున పెరిగాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. పలు దేశాల సెంట్రల్ బ్యాంక్లు మళ్లీ వడ్డీరేట్లను పెంచడానికి సమాయత్తమవుతుండటంతో పాటు గ్లోబల్ మార్కెట్లు బేరిష్ ట్రెండ్ను కొనసాగిస్తుండటంతో మ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 344.69 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 62,846.38 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 524.31 పాయింట్లు పుంజుకుని 63వేల మార్క�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 62,501.69 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 657.21 పాయింట్లు ఎగబాకింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. విదేశీ పెట్టుబడిదారుల నిధుల ప్రవాహం కొనసాగుతుండటంతోపాటు బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లకు లభించిన మద్దుతో సూచీలు కదం తొక్క�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ మరోసారి 61వేల మార్కును అధిగమించగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం మళ్లీ 18వేల మార్కున
దేశీయ స్టాక్ మార్కెట్లు మూడోరోజూ బుధవారం నష్టపోయాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు విదేశీ సంస్ఠాత పెట్టుబడిదారులు నిధులను తరలించుకుపోవడంతో సూచీలు దిగువముఖం పట్టాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు భారీగా లాభపడ్డాయి. ఐటీ, హెల్త్కేర్, వాహన, రంగ షేర్లకు లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు కదంతొక్కాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ భారీగా లాభపడ్డాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు ఒక్క శాతంమేర లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 582.87 పాయింట్లు అధికమై నాలుగు వా�
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల అండతోపాటు దేశీయ బ్లూచిప్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రిస్ భారీగా లాభపడంతో సూచీలు కదంతొక్కాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి రోజు శుక్రవారం మార�
తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య ట్రేడైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లను ల�
మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతో మెటల్, ఎనర్జీ, రియల్టీ స్టాకులు అత్యధికంగా నష్టపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టపోతున్నది. ఐటీ, ఆర్థిక, చమురు రంగ షేర్లలో భారీగా క్రయ విక్రయాలు జరగడంతో ప్రధాన సూచీలు ఒక్కశాతానికి పైగా నష్టపోయాయి.