Indian Rupee | డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. ఫారెక్స్ మార్కెట్లో వరుస పతనాల నడుమ దేశీయ కరెన్సీ వెలవెలబోతున్నదిప్పుడు. దాదాపు 6 నెలల్లో ఎప్పుడూ లేనంతగా బుధవారం ఒక్కరోజే 45 పైసలు క్ష�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. అమెరికాపై గ్లోబల్ రేటింగ్ దిగ్గజం ఫిచ్ వేసిన రేటింగ్ బాంబుతో ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కూడా వరుసగా మూడోర�
దేశీయ స్టాక్ మార్కెట్లకు ఫిచ్ దెబ్బ గట్టిగానే తగిలింది. విదేశీ మార్కెట్లు కుప్పకూలడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో సూచీలు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. అమ�
క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)కల్లా స్టాక్ ఎక్సేంజీల్లో ఇన్స్టంట్ ట్రాన్జాక్షన్ సెటిల్మెంట్ను పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. లావాదేవీ తర్వాత కేవలం
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. తొలి త్రైమాసికంలో ఫలితాలు అంచనాలకు చేరుకోలేకపోవడంతో మదుపరులు బ్లూచిప్ సంస్థల షేర్లను భారీగా విక్రయించారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగ
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల దన్నుతో వరుసగా ఆరు రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సూచీలకు ఇన్ఫోసిస్ గండికొట్టింది. ఈ ఏడాది ఆదాయ వృద్ధి అంతంత మాత్రంగానే ఉం
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. సెన్సెక్స్ తొలిసారిగా 66 వేల పాయింట్లపైన ముగిసింది. 502.01 పాయింట్లు పెరిగి 66,159.79 వద్ద నిలిచింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న తీవ్ర ఒడిదుడుకులు.. భారీ లాభాలను ఆవిరి చేసేశాయి. గురువారం ట్రేడింగ్లో ఆరంభం నుంచే మదుపరులు కొనుగోళ్లకు పెద్దపీట వేయడంతో సూచీలు పెద్ద ఎత్తున పెరిగాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. పలు దేశాల సెంట్రల్ బ్యాంక్లు మళ్లీ వడ్డీరేట్లను పెంచడానికి సమాయత్తమవుతుండటంతో పాటు గ్లోబల్ మార్కెట్లు బేరిష్ ట్రెండ్ను కొనసాగిస్తుండటంతో మ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 344.69 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 62,846.38 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 524.31 పాయింట్లు పుంజుకుని 63వేల మార్క�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 62,501.69 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 657.21 పాయింట్లు ఎగబాకింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. విదేశీ పెట్టుబడిదారుల నిధుల ప్రవాహం కొనసాగుతుండటంతోపాటు బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లకు లభించిన మద్దుతో సూచీలు కదం తొక్క�