ముంబై : ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2.14 శాతం లేదా 371.60 పాయింట్లు నష్టపోయి, 17,003.15 వద్ద, బిఎస్ఈ సెన్సెక్స్ 2.11 శాతం లేదా 1,227.85 పాయింట్లు క్షీణించి 56,925.07 వద్ద ట్రేడ్ అవ�
దేశీయ స్టాక్ మార్కెట్ కరెక్షన్ దాదాపుగా ఖాయమైంది. నిఫ్టీ జీవితకాలపు గరిష్ఠ స్థాయి నుంచి 11.79 శాతం కరెక్షన్కు గురైంది. సాధారణంగా 10 శాతం కరెక్షన్ జరిగితే బేర్ మార్కెట్కు తొలి సంకేతంగా పరిగణిస్తారు. గ�
దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకాయి. గడిచిన ఏడాది కాలంలో మదుపరులకు 125 శాతం రాబడిని ఈక్విటీ మార్కెట్లు అందించాయి. అయితే సమీప భవిష్యత్తులోనూ ఇంతే స్థాయిలోరాబడులు వచ్చే అవకాశాలు తక్కు�