భద్రాద్రి జిల్లాలో ఆదివారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండకాసి ఆ తర్వాత మబ్బులుపట్టాయి. అప్పుడు మొదలైన వర్షం రాత్రి వరకు కొనసాగింది
నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో మంగళవారం సుందరయ్య కాలనీకి చెందిన 200 మంది టీఆర్ఎస్లో చేరారు. వీరికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ గులాబీ కండువాలు
ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ సమీప గుట్టలపై ఉన్న వీఫాల్స్ (దూసపాటిలలొద్ది) జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తున్నది. 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను హైదరాబాద్లో మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే ప�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో రంగారెడ్డి జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. ఈమేరకు మంగళవారం నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ ఫలితాలన�
జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2022-23 వార్షిక రుణ ప్రణాళిక సిద్ధమైంది. గతేడాది కంటే అధికంగా రూ. 4,321 కోట్ల లక్ష్యంతో రూపుదిద్దుకున్నది. ప్రాధాన్యతారంగాలకు రూ.13,521 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.8,404 కోట్లు కేటాయి
సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా డాక్టర్ శరత్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 10.05 గంటలకు జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు జిల్లాలోకి ప్రవేశించిన నూతన కలెక్టర్ పటాన్చెరు మండ�
పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే గ్రామీణులకు ఏర్పాటు చేసిన పల్లె దవాఖానలతో సత్ఫలి తాలు వస్తుండగా.. ఈ తరహా సేవలను పట్టణాల్లోనూ అందుబాటులోకి
పట్టణాలు, పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం పద మూడో రోజైన బుధవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జోరుగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధిక�
హైదరాబాద్ వంటి మహానగరాలకు దీటుగా ఖమ్మం నగరం దినదినాభివృద్ధి చెందుతున్నది. తన పరిధులను నానాటికీ విస్తరించుకుంటున్నది. అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నది. ఇతర పట్టణాలు, నగరాలకూ ఆదర్శంగా నిలుస్తున్నద�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఈ నెల 11న ఖమ్మంలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ గురువారం నగరంలో పర్యటించారు. పోలీస్ బందోబస్తు, కార్యక్రమ ఏర్పాట్లు �
పర్యావరణ కాలుష్యం అన్నది ప్రపంచానికి పెను సవాల్గా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాశ, తెలియనితనం కారణంగా ఈ దుస్థితికి చేరామన్నారు. పరిస్థితులు �
పల్లెప్రగతిలో నిర్దేశిత లక్ష్యాలను నూటికి నూరు శాతం సాధించాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు కోరారు. వట్పల్లి మండలంలోని నాగులపల్లి, సాయిపేట గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను శనివారం ఆకస్మికంగా తనిఖీ �
నూతన జిల్లా కోర్టులు గురువారం ప్రారంభమయ్యాయి. పరిపాలన సౌలభ్యం కోసం నూతన రెవెన్యూ జిల్లాలు ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు న్యాయసేవలు మాత్రం ఉమ్మడి జిల్లా కోర్టు పరిధిలోనే
ప్రభుత్వ అనుమతి లేని సోయా విత్తనాలు నిల్వ చేసి అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన 150 బస్తాలను వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాడిమాల్కాపూర్ గ్రామంలో ఉన్న రాధాక�