దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. రైతుబీమా, రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంట ఉత్పత్తుల కొనుగోలు వంటివి రైతుల
స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పట్టణ, పల్లెల్లో మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఇతర శాఖల అధికారులు, విద్యార్థులతో పాటు వరి నాట్లేసే
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 2కే రన్ ఉత్సాహంగా కొనసాగింది. భారత స్వతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా గురువారం నిర్వహించిన ‘2కే రన్'కు యువతీ యువకులు, ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. మణుగూరు స�
ఇటీవల కురిసిన వర్షాలతో రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి జలకళతో ఉట్టిపడుతున్నాయి. మిషన్కాకతీయ పనుల వల్ల ప్రభుత్వ ఆశయం నెరవేరింది. కాల్వలను మరమ్మతు చేయడం వల్ల వరదనీరు వృథా కాకు�
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5వ సెమిస్టర్ పరీక్షలు గురువారం నుంచి ప్రా రంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్సుల్లో 25,430 మంది విద్యార్థులు ఉన్నారు. 2వ సెమిస్టర్లో 13,217, మూడో సెమిస్ట�
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల అనే ఐదు గ్రామాలు భౌగోళికంగా తెలంగాణలో ఉన్నాయి. ఈ గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేయడం ద్వారా మున్ముందు స
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఎండపల్లి ప్రజల కల నెరవేరింది. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివారం జీవో జారీ చేశారు. ఇందులో భాగంగ�
కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన ఇద్దరు దంపతుల్లో మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. దీంతో వారిద్దరిని హైదరాబాద్లోని ఫీవర్ దవాఖానకు తరలించారు
జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పంటలు, ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకట
జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రానున్న 12 గంటల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. అవసరమైతే తప్�
జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు మోస్తరు వాన కురిసింది. జడ్చర్ల మండలంలో దాదాపు 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో ప్ర�
గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నది. నిరంతరం నిఘా, అడుగడుగునా తనిఖీలతో కట్టడిపై దృష్టి సారించింది. ఫలితంగా ఉమ్మడి నల్లగొ�
భద్రాద్రి జిల్లాలో ఆదివారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండకాసి ఆ తర్వాత మబ్బులుపట్టాయి. అప్పుడు మొదలైన వర్షం రాత్రి వరకు కొనసాగింది
నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో మంగళవారం సుందరయ్య కాలనీకి చెందిన 200 మంది టీఆర్ఎస్లో చేరారు. వీరికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ గులాబీ కండువాలు
ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ సమీప గుట్టలపై ఉన్న వీఫాల్స్ (దూసపాటిలలొద్ది) జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తున్నది. 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస