మహారాష్ట్రలోని పర్భణి జిల్లా పాలన మొత్తం మహిళల చేతుల్లోకి వచ్చేసింది. ఇక్కడ అన్ని కీలక స్థానాల్లో మగువలే ఉన్నారు. తాజాగా జిల్లా ఎస్పీగా రాగసుధను నియమించడంతో మార్పు పరిపూర్ణమైంది. రాజ్యసభ ఎంపీ, స్థానిక ఎ
మండలంలోని ఆయా గ్రామాలను కలుపుతూ వేసిన సీసీ రోడ్లు, తారురోడ్లు ఇప్పుడు హరితహారం చెట్లతో స్వాగతం పలుకుతున్నాయి. ఒకప్పుడు ఏ ఊరికి వెళ్లాలన్నా గుంతలు పడ్డరోడ్లు, రోడ్డుకు ఇరువైపులా కానరాని చెట్లు, ఎండకాలంల�
నిర్మల్ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతుండడంతో ఎన్నో కుటుంబాల్లో మార్పు కనపడుతున్నది.. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత వ
చెడుపై మంచి గెలిచిన రోజుకు గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకొంటారు. తెలుగు పండుగల్లో ప్రధానమైన దసరా ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లావాసులు సిద్ధమయ్యారు. ఊరూరా శమీ వృక్షాల వద్ద పూజల
చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకొంటారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్థ, అన్యాయ, అసమానత, అహంకారం అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రు ల్లో అమ్మవారిని పూజిస్తే దూరమవు�
తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు బతుకమ్మ ఆడి అనుభూతులు, అనుబంధాలను పదిలపరుచుకుని సోమవారం బతుకమ్మకు వీడ్కోలు పలికారు. భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడికి చేర్చారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘సద్దుల బతుకమ్మ
గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో క్రికెట్ క్లబ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచిం
నిబంధనలకు విరుద్ధంగా, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు దవాఖానలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు వైద్యాధికారులను ఆదేశించింది. ఈ మేరకు వైద్యులు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు
భావి భారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ‘గురు’తర బాధ్యతను నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు దక్కింది. సోమవారం టీచర్స్డేను పురస్కరించుకొని ఉత్తమ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఉమ్మడి జ
గొల్ల, కురుమల వృత్తికి జీవం పోయడమే కాకుండా ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు సర్కారు గొర్రెల పంపిణీ చేపడుతున్నది. 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లు అందించి ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఇప్పటికే �
ప్రతి పేదింటికీ ఆసరా పింఛన్లు అందించి సీఎం కేసీఆర్ పెద్దన్నలా నిలుస్తున్నారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్, తెలంగాణ రాష్ట్ర వన్య ప్రాణుల సంరక్షణ కమిటీ సభ్యురాలు కోవ లక్ష్మి కొనియాడారు
నిరుపేదలకు మెరుగైన వైద్యమందించే లక్ష్యంతో ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, మరికొద్ది రోజుల్లో టెలీ మెడిసిన్ (ఈ-సంజీవని) సేవలకు శ్రీకారం చుట్టబోతున్నది. ఇప్పటి వరకు కేవలం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మాత�