వివిధ శాఖల్లోని 80 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్టు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగార్థులకు అండగా నిలబడే దిశగా సాంఘిక సంక్షేమ శాఖ ముమ్మర కసరత్తును ప్రారంభించింది.
గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం నేలబండతండాకు చెందిన రామావత్ వాల్యానాయక్ను ప్రభుత్వం నియమించింది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా చేప్రాలలో 43.8, జయశంకర్�
జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వీఆర్వోల వివరాలను ఇవ్వాలని సీఎస్ సోమేశ్కుమార్ శనివారం కలెక్టర్లను ఆదేశించారు. వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రానికి
ఒకనాడు 30 వేల ఎకరాలు కూడా లేని ఆయకట్టు.. 3 లక్షల ఎకరాలకు విస్తరించింది. వలసపోయిన పక్షులన్నీ.. సొంతగూటికి తిరిగి చేరుకొన్నాయి. తాము పనిచేసుకోవడమే కాకుండా.. పక్క రాష్ర్టాల వారికి కూడా పని కల్పించడం వనపర్తి జిల్
పల్లెప్రగతి మరోసారి తెలంగాణ పల్లెలను దేశంలోనే అగ్రభాగాన నిలిపింది. పచ్చదనం, పరిశుభ్రత ద్వారా కాలుష్యం, ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలను కాపాడుకోవడంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పిరేషనల్ జిల్లాగా నిలి�