న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఇంధన డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ఏడాది మార్చిలో డిమాండ్ మూడేళ్ల గరిష్టానికి చేరింది. 4.2శాతం పెరగడంతో మార్చిలో పెట్రోలియం ఉత్పత్తి వినియోగం 19.41 మిలియన్ టన్నులుగ�
పెట్రోల్ ఫుల్ ట్యాంక్కు.. బైక్ పేలడానికి సంబంధం లేదు వాహనాల్లో పెట్రోల్, డీజిల్ను ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవద్దు. ఎండాకాలం కాబట్టి పేలిపోయే ప్రమాదం ఉంది. ట్యాంకుల్లో కొంత గాలి ఉండాలి. రోజుకు ఒక్క�
ధరల పెంపుపై స్మృతిఇరానీ డొంక తిరుగుడు సమాధానం న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డివిరుస్తున్నది. ధరల పెంపునకు అంతర్జాతీయ పరిస్థితులు, అదీఇదీ అ
గమ్మత్తేమిటంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంది. దాన్ని ఉపసంహరించుకోమనడం మానేసి రాష్ర్టాలు పన్నులు తగ్గించాలని వీధుల్లోకి దిగుతారు. ధరల పెంపే భారమయ్యేట్టయితే అదేదో తమ జాతీయపార్టీకే చెప్పి త�
సామాన్యుడి నడ్డివిరుస్తూ రాకెట్ వేగంతో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచుతున్న కేంద్రప్రభుత్వం అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేని విధంగా అత్యధిక ఇంధన ధర�
wedding gift | పెట్రోల్, డీజిల్.. ఇప్పుడు వీటి పేరు వింటేనే జనాలు భయపడిపోతున్నారు. గత 16 రోజుల్లో 14 సార్లు వీటి ధరలు పెరగడంతో మరింత ప్రియం అయ్యాయి. వరుసగా ధరలు పెరుగుతుండటంతో తాజాగా అవి బహుమతుల జాబితాలో చేరాయి.
సీఆర్ఐఎఫ్ నిధుల్లో కేంద్రం తీరు ఇదీ! తెలంగాణ ఖర్చు 2,078.12 కోట్లు పెట్రోల్, డీజిల్పై రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే సెస్ 5 వేల కోట్లపైనే హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ రోడ్ అండ్ ఇన్
అసమర్థ బీజేపీ సర్కా రు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అడ్డూఅదుపు లేకుండా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్య�
Petrol | దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజుకు పెట్రోల్ (Petrol), డీజిల్పై (diesel) దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీట�
దేశంలో కొనసాగుతున్న ఇంధన ధరల పెంపు పెట్రోల్పై 45 పైసలు, డీజిల్పై 43 పైసల వడ్డన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదలైన ఇంధన ధరల పెంపు సోమవారం కూడా కొనసాగింది. ఆయిల్ కంపెనీలు తాజాగా లీటర్ ప�
Colombo | ఎండా కాలం కదా తాగే నీళ్ల కోసం ఈ డబ్బాలన్నింటినీ లైనులో పెట్టారనుకుంటున్నారా?.. అయితే మీరు డబ్బాలో కాలుపెట్టినట్లే.. అవన్నీ డీజిల్, పెట్రోల్ కోసం బంకుల వద్ద వరుసగా పెట్టారు. తమ వాహనాలను బయటకు తీయడానిక�
petrol | వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని భారం వేస్తున్నది. గ్యాప్లేకుండా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. మార్చి 22న ప్రారంభమైన ధరల మోత కొనసాగుతూనే ఉన
దేశంలో పెట్రో బాదుడు కొనసాగుతున్నది. ఆయిల్ కంపెనీలు తాజాగా ఆదివారం పెట్రోల్పై మరో 91 పైసలు, డీజిల్పై 87 పైసల చొప్పున పెంచాయి. గత 13 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరుగడం ఇది పదకొండోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల�
అమాంతం పెరిగిన కమర్షియల్ సిలిండర్ రేటు ప్రస్తుతం రూ. 2253కి చేరినధర వణుకుతున్న చిరువ్యాపారులు మోయలేని భారమంటూ ఆవేదన బతుకు ఆగమవుతున్నదని కన్నీళ్లు కేంద్రం తీరుపై మండిపాటు వెంటనే తగ్గించాలని డిమాండ్ ధర
Petrol | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వరుస వడ్డింపునకు శుక్రవారం విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు శనివారం నుంచి ప్రజలపై మళ్లీ భారం మోపుతున్నాయి. దీంతో మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచ�