న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు మరోసారి సహాయం అందించింది. ద్వీప దేశంలో ఇంధన కొరతను తగ్గించేందుకు 40వేల మెట్రిక్ టన్నుల డీజిల్ను సరఫరా చేసినట్లు భారత్ మంగళవారం తెలిపి�
పెరుగుతున్న పెట్రో ధరలను క్యాష్ చేసుకోవాలని కొందరు నిందితులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ను అక్రమంగా అమ్మేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పలుచోట్ల వెలుగు చూస్తు�
కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని పెట్రోలియం డీలర్లు ఆందోళన బాట పట్టారు. పెట్రోలియం ధరలను అకస్మాత్తుగా తగ్గించడం వల్ల తాము భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి తలెత్తిందని
పెరిగిన కుటుంబ నెలవారీ ఖర్చులు ఇప్పటికే ముప్పై శాతం కన్నా ఎక్కువ ఖర్చు రాబోయే రోజుల్లో మరో 30% పెరగొచ్చు లోకల్ సర్కిల్స్ సర్వేలో ప్రజల మనోగతం న్యూఢిల్లీ, మే 21: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ఏమన్న క�
పొరుగు దేశం శ్రీలంక పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనోద్యమం హింసాత్మకంగా మారి దేశవ్యాప్తంగా విస్తరించింది.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నింగినంటిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఆ
అభివృద్ధి ముందంజలో కాకపోయినా వెనుకంజలో మాత్రం మోదీ సర్కారు రికార్డుల మీద రికార్డులను నెలకొల్పుతున్నది. కేంద్ర ప్రభుత్వం వారి కీరి ్తకిరీటానికి కొత్త కలికితురాయి రూపాయి విలువ పతనం! ఒక అమెరికన్ డాలరుకు
ముంబై: కేంద్రప్రభుత్వం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించడంలేదని, సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇకనైనా ఆయా రాష్ట్రాలు పన్నులను తగ్గించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన వ
గుజరాత్ యొక్క.. గుజరాత్ చేత.. గుజరాత్ కొరకు.. గుజరాత్ వైపు.. కొత్త నిర్వచనం అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ ప్రధాని మోదీవి గాంధీ మాటలు.. గాడ్సే చేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ దాడులు కుల, మత వి
బీజేపీ వైఫల్యాలపై నోరెత్తని నాయకులు ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీకి పరోక్ష మద్దతు ఇరు పార్టీలు ఏకమయ్యాయనే అనుమానాలు హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): పేరుకేమో రెండు జాతీయ పార్టీలు.. ఢిల్లీలో బద్ధ శత్ర�
Pakistan | రాజకీయ అస్తిరత నెలకొన్న పాకిస్థాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు రోజులు కాలేదు. అప్పుడే ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ను సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, రూపాయి మా�
8 ఏండ్లలో 60-75% పెరిగిన రేట్లు పరుగులు తీస్తున్న పెట్రోల్, డీజిల్ రెండింతలు పెరిగిన ఇంటి ఖర్చులు అడుగంటుతున్న ప్రజల ఆదాయాలు జనాల్లో పడిపోతున్న కొనుగోలు శక్తి విందులు, వినోదాలకు బహు దూరం హైదరాబాద్, ఏప్రి�