కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఏటేటా తన ఆర్థిక లక్ష్యాలను పొడిగించుకొంటున్నది. జీఎస్టీ రూపంలో సామాన్యుడిపై భారీగా పన్నుల భారాన్ని మోపి అందినకాడికి దండుకొంటున్నది.
అంత్రాష్ట్ర ప్రధాన రహదారిపై గల పెట్రోల్ బంకు ల్లో పెట్రోల్, డీజిల్లు 24 గంటలపాటు అందుబాటులో ఉంచాలని, నో స్టాక్ బోర్డులు పెడితే ఎలా అని అదనపు కలెక్టర్ పద్మజారాణి ప్రశ్నించారు. మండలంలోని పెట్రోల్ బంక�
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నదని, అయితే రాష్ర్టాలు అందుకు అంగీకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నా రు.
Minister KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నాడని ధ్వజమెత్తారు.
పెద్దనోట్లను ఎందుకు రద్దు చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని భారత సుప్రీంకోర్టు తాజాగా ప్రశ్నించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ తప్పక జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2016 నవంబర్ 8న, రాత్రి 8 గంటల సమయంలో �
న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశీయ చమురు ఉత్పత్తిదారులపై విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ తగ్గింపు ఊహించినదేనని శుక్రవారం విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే దేశీయ మార్కెట్లో సరిపడా సరఫరా ఉన్నప్పటికీ విమానయా
దేశ ఎగుమతులు-దిగుమతుల మధ్యనున్న వాణిజ్య అంతరం అంతకంతకూ పెరుగుతూపోతున్నది. కేంద్రం అనాలోచిత నిర్ణయాలు.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుకు దారితీశాయి. మోదీ సర్కారు జోక్యంతో ప
కొద్ది వారాల క్రితం విధించిన విండ్ఫాల్ ట్యాక్స్లపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్పులు చేసింది. డీజిల్ ఎగుమతులపై అమల్లో ఉన్న పన్నును తగ్గించగా, ఏటీఎఫ్ ఎగుమతులపై రద్దు చేసింది.
చైనా రుణ ఉచ్చులో చిక్కుకుని విలవిల అడుగంటిన విదేశీ మారక నిల్వలు దేశంలో ఇంధన, విద్యుత్తు సంక్షోభం బకాయిల చెల్లింపునకు చైనా ఒత్తిడి ఇస్లామాబాద్, జూన్ 18: చాయ్ తక్కువగా తాగండి.. చాపత్త దిగుమతి చేసుకోవడాని�
నల్లగొండ,జూన్ 16 : జిల్లాలో డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో పౌ�
డబ్బు చెల్లించినా స్టాక్ రావడంలో జాప్యమే కేంద్ర ప్రభుత్వ తీరుతో డీలర్లకు కంపెనీల కొర్రీలు హైదరాబాద్లో అడపాదడపా ‘నో స్టాక్’ బోర్డులు జిల్లాల్లో రోజురోజుకూ జఠిలమవుతున్న సమస్య సాగు సీజన్ ప్రారంభం�