లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ భార్య సాధనా గుప్తా శనివారం మరణించారు. కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా �
నాటు వైద్యుడు ఇచ్చిన అబార్షన్ ట్యాబ్లెట్ను తీసుకున్న మైనర్ బాలిక (15) మరణించిన ఘటన తమిళనాడులోని తిరువన్మలై జిల్లా చెంగమ్ ప్రాంతంలో కలకలం రేపింది.
తన అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని అతడు కన్న కలలు కల్లలయ్యాయి. సైనికుడు కావడమే లక్ష్యంగా అతడు పడ్డ కఠోర శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎలాగైనా జవాను కావాలన్న పట్టుదలతో రెండుసార్లు ‘రిక్�
విహార యాత్రకు వెళ్లిన సూర్యాపేటకు చెందిన ముగ్గురు యువకులు బెంగళూర్లోని వాటర్ ఫాల్స్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. సూర్యాపేటకు చెందిన కే శ్యామ్(29) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్త�
కొడుకు మృతి చెందిన వార్త విన్న తల్లి కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర ఘటన ఆదివారం నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో చోటుచేసుకొన్నది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తికి చెందిన సత్యంగౌడ్ (45
రోడ్డు ప్రమాదంలో ఓ డిగ్రీ విద్యార్థి చనిపోయాడు. బాలానగర్ సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జుననగర్లో నివాసముండే సయ్యద్ ఆరీఫ్ (19) కూకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున�
తమ్ముడి మరణం తట్టుకోలేక గుండెలవిసేలా విలపించిన ఓ అక్క అతడి మృతదేహం వద్దే గుండెపోటుతో మృతిచెందింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని