Upper Berth Falls On Man | స్లీపర్ కోచ్లోని పై బెర్త్ ప్రయాణికుడు చైన్ను సరిగా అమర్చలేదు. ఈ నేపథ్యంలో ఆ బెర్త్ పడటంతో కింది బెర్త్పై ఉన్న వృద్ధుడైన రైలు ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
Ram Temple | అయోధ్య రామ మందిరం వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది తుపాకీ కాల్పుల్లో మరణించాడు. అతడిపై ఎవరైనా కాల్పులు జరిపారా? ప్రమాదవశాత్తు గన్ పేలిందా? లేదా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అన్నద�
Man On Hunger Strike Dies | ఒక సామాజిక కార్యకర్త అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై గళమెత్తాడు. నాలుగు నెలలుగా నిరాహార దీక్షలో ఉన్న ఆ వృద్ధుడు చివరకు మరణించాడు.
కూలర్ను ముట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి ఆరేండ్ల చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేం�
Railway Employee Family Dies | రైల్వే ఉద్యోగి కుటుంబం రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ఉద్యోగి, అతడి భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను రైలు పట్టాల వద్ద పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Murder Case Against Police | పోలీస్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి మరణించాడు. పోలీసులు కొట్టి చంపారన్న ఆరోపణలతో మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పోలీసులపై హత్య కేసు నమోదు చేశారు.
Mumbai Serial Blast Convict Dies | ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసు దోషిని ఖైదీలు జైలులో హత్య చేశారు. ఐరన్ పైప్తో అతడి తలపై కొట్టి చంపారు. కొల్హాపూర్లోని కలాంబా సెంట్రల్ జైలులో ఈ సంఘటన జరిగింది.
Woman Dies During Illegal Abortion | అబార్షన్ ప్రయత్నం బెడిసికొట్టడంతో ఒక మహిళ మరణించింది. దీంతో అబార్షన్ చేసిన నర్సుతోపాటు ఆ మహిళ తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా మరోసారి గర్భం �
Poll Staff Dies | లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 13 మంది మరణించారు. (Poll Staff Dies) మరో 23 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. అధిక ఎండల కారణంగా తీవ్ర జ్వరం, హై బీపీ వంటి కారణాలతో 13 మంది పోలింగ్ సిబ్బంది చనిపోయినట్లు డాక
Karnataka contractor suicide | బకాయిలు చెల్లించకపోవడంతో కర్ణాటకకు చెందిన కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ సంస్థ తనకు లక్షల్లో బకాయిలు చెల్లించాల్సి ఉందని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
Heat Stroke | ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో వడదెబ్బకు ఇద్దరు పిల్లలు, ఒక ఆటో డ్రైవర్ మరణించారు. ఎండలకు తాళలేక గత రెండు రోజుల్లో మరో ఇద్దరు చనిపోయారు.
Crime | తమ ఇంటి ఆడబిడ్డపై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డ వారికి వ్యతిరేకంగా పోరాడటమే ఓ దళిత కుటుంబానికి శాపమైంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కేసు వెనక్కు తీసుకోకపోవడం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఏడా�
జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్ భార్య అనిత గోయల్ మరణించారు. ఆమె వయస్సు 70 ఏండ్లు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె.. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Parcel Explodes | ఒక ఇంటికి డెలివరీ చేసిన పార్సిల్ పేలింది. (Parcel Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి, అతడి కుమార్తె మరణించారు. మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు.