వేగంగా దూసుకొచ్చిన కారు చిన్నారిని చిదిమేసింది. ఈ ప్రమాదంలో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్నగర్కు చెందిన వెంక
ములుగు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ములుగు మండలం అబ్బాపూర్ గ్రామ సమీపంలో పంట పొలాల్లో అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు (ఉచ్చులు) తగిలి ఒక వ్యక్తి , వ్యవసాయ ఎద్దు మృతి చెందంది. స్థానికుల కథనం మేరకు..
లక్నో: ఒక బాలిక అపార్ట్మెంట్ బిల్డింగ్లోని 15వ అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్కు చెందిన నోయిడాలో ఈ ఘటన జరిగింది. ధనవంతులు నివాసం ఉండ
వాషింగ్టన్: మానవ చరిత్రలో తొలిసారి పంది గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి, రెండు నెలల తర్వాత మరణించారు. ఆయనకు ఈ సర్జరీ చేసిన అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ ఆసుపత్రి ఈ మేరకు బుధవారం ప్రకటించింది.
భోపాల్: ప్రపంచంతోపాటు దేశంలో బాగా పాపులర్ అయిన పులి ‘కాలర్వాలి’ వృద్ధాప్యంతో మరణించింది. దీంతో అటవీ సిబ్బంది ఘనంగా నివాళి అర్పించి అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రి�
నమ్ పెన్: హీరోగా ఖ్యాతిగాంచిన ఒక ఎలుక చనిపోయింది. దాని వయసు ఎనిమిదేండ్లు. దీంతో ఈ ఎలుక సేవలను గుర్తు చేసుకున్న ఆ సంస్థ సంతాపం వ్యక్తం చేసింది. ఎలుక చచ్చిపోతే సంతాపమా? అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే.. ఇది సాదాస�
బెంగళూర్ : ప్రముఖ కన్నడ నటుడు శివరాం శనివారం బెంగళూర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. 83 ఏండ్ల శివరాం మంగళవారం రాత్రి తన నివాసంలో పూజ చేస్తూ కుప్పకూలారు. శివరాంను కుటుంబ సభ్�
లక్నో: చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో ఏడు గంటలకుపైగా మార్చురీ ఫ్రీజర్లో ఉండి బతికిన వ్యక్తి చివరకు చికిత్స పొందుతూ మరణించాడు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 18న 45 ఏండ్ల శ్రీకేష్ �
చిట్యాల, నవంబర్ 23: ఉపాధి కోసం పరాయి దేశానికి వెళ్లిన నల్లగొండ జిల్లావాసి అనారోగ్యం కారణంగా స్వదేశానికి తిరిగొస్తున్న క్రమంలో దుబాయ్లో మరణించాడు. నల్లగొం డ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన జనగాం మ�
వాషింగ్టన్: అమెరికాలోని హ్యూస్టన్లో ఈ నెల 5న రాప్ స్టార్ ట్రావిస్ స్కాట్ ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన భారత సంతతి విద్యార్థిని, భారతీ షహానీ చికిత్స �
కిన్షాసా: ఒక ప్రియమైన గొరిల్లా తన అలనాపాలనా చూసిన సంరక్షుడి ఒడిలో ప్రాణాలొదిలింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్లో ఈ విషాదకర ఘటన జరిగింది. 2007లో అటవీ ప్రాంతంలో తల్లి గొరిల్ల�
క్రైం న్యూస్ | కొంగల వాటర్ ఫాల్స్ వద్దగల ధూషాపాటి లొద్ది జలపాతంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి హైదరాబాద్కు చెందిన రాహుల్ పెంట (23) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు.