ముంబై: అనారోగ్యంతో ఉన్న భార్యను ఒక వృద్ధుడు తన భుజంపై మోశాడు. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె చనిపోయింది. మహారాష్ట్రలోని నందుర్బార్లో బుధవారం ఈ విషాదకర ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు వ�
బోనకల్లు: మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన దివ్యాంగులసంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు యాలముడి కృష్ణమూర్తి(70) గురువారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన వికలాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప�
జర్నలిస్టు సదాశివశర్మ మృతి | ఆంధ్రభూమి ఎడిటర్గా పని చేసిన సీనియర్ జర్నలిస్టు ముళ్లపూడి సదాశివశర్మ (62) శుక్రవారం ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మరిణించారు.
పాట్నా: రక్షాబంధన్ నేపథ్యంలో పాములకు రాఖీ కట్టేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే పాము కాటు వేయడంతో అతడు మరణించాడు. బీహార్లోని సరన్లో ఈ విషాద సంఘటన జరిగింది. ఆదివారం రాఖీ పండగ సందర్భంగా పాములు పట్టే
భోపాల్: కట్నం కోసం భార్యకు భర్త, ఆయన కుటుంబ సభ్యులు బలవంతంగా యాసిడ్ తాగించారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ దారుణం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 17న గ్వాలియర్లోని డా�
లక్నో: జీన్స్ ధరించిందన్న ఆగ్రహంతో ఒక బాలికను కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టారు. ఆమె చనిపోవడంతో వంతెన పైనుంచి పడేశారు. అయితే వంతెనకు చిక్కుకున్న మృతదేహం కొన్ని గంటలపాటు వేలాడుతూ కనిపించింది. ఉత్తరప్రదే�
బ్రస్సెల్స్: ఒక వృద్ధురాలిలో ఒకేసారి ఆల్ఫా, బీటా కరోనా వేరియంట్స్ను పరిశోధనకులు గుర్తించారు. దీంతో చికిత్స పొందుతూ ఆమె ఐదు రోజుల్లోనే మరణించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి ఒకేసారి రెండు కరోనా
న్యూ తైపీ సిటీ: జూడో నేర్చుకుంటున్న ఏడేండ్ల బాలుడు తీవ్ర తల నొప్పిగా ఉన్నట్లు చెప్పాడు. అయినప్పటికీ గురువు, తోటి శిక్షకులు అతడ్ని 27 సార్లు విసిరేశారు. దీంతో అచేతనంగా పడి రెండు నెలలకుపైగా కోమాలో �
క్రైం న్యూస్ | కటుంబ కలహాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్లో చోటు చేసుకుంది.
అజ్వల్: 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు కలిగి ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబానికి అధిపతిగా పేరుగాంచిన మిజోరాం రాష్ట్రానికి చెందిన 76 ఏండ్ల జియోనా చనా ఆదివారం మరణించారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి అన