పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన బాలుడు అనంత లోకాలకు చేరుకున్నారు. బర్త్డే రోజే మృత్యువాత పడ్డ ఘటన కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామస్తులను కలచివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
1989లో టియాన్మెన్ స్క్వేర్లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులపై రక్తపాతంతో కూడిన అణిచివేత అనంతర పరిస్థితుల్లో చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీకి జియాంగ్ జెమిన్ నాయకత్వం వహించారు.
కెనడాలో ఓ భారత విద్యార్ధి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బాధిత విద్యార్ధి (20) టొరంటోలో సైకిల్పై రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన పికప్ ట్రైన్ ఢీ కొట్టడంతో మరణించాడని పోలీసులు తెలిపారు.
స్వతంత్ర భారతదేశ తొలి ఓటరు శ్యాం శరణ్ నేగి (106) కన్నుమూశారు. హిమాచల్ప్రదేశ్లోని కిన్హౌర్లో ఉన్న తన నివాసంలో శనివారం మరణించారు. కొద్ది రోజుల్లో జరుగనున్న హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోస్ట�
కొన్ని నెలల కిందట స్థానికులు గట్టిగా పట్టుబట్టి ఒప్పించడంతో అమౌ హాజీ చాలా ఏళ్ల తర్వాత తొలిసారి స్నానం చేశాడు. అయితే నాటి నుంచి ఆ వృద్ధుడు తీవ్ర విచారంతో ఉన్నాడు.