మండలంలోని మర్రిగుంత తండా జీపీ గాజులోని బావితండాకు చెందిన రామావత్ మల్లేశ్ గ్రామ పంచాయతీ పరిధిలోని గాజులోని బావితండాకు చెందిన రామావత్ రాజు తన భార్య బుజ్జ్జి, కొడుకు మల్లేశ్ (20)తో కలిసి హైదరాబాద్లోని �
గల్ఫ్ బాటపట్టిన వలసజీవి గుండె ఆగిపోయింది. కరోనా కష్టాలను దాటుకొని భవిష్యత్తుపై ఆశలతో ముందుకెళ్తున్న సమయంలో కుటుంబం ఆగమైంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి దివ్యాంగురాలైన భార్య, ఇద్దరు ఆడ పిల్లలు దిక్కు�
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నార్కట్పల్లి మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి ఏకైక కుమారుడు దినేశ్రెడ్డి మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం నల్లగొండకు కారులో వస్తూ తొండు
లక్నో: తుపాకీతో సెల్ఫీ తీసుకుంటూ, పొరపాటున ట్రిగర్ నొక్కిన యువకుడు తనను తాను కాల్చుకుని మరణించాడు. ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావ్లో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల సుచిత్ ఆదివారం ఉదయం తన గదిలో గన్తో సెల్ఫీ తీసుక�
ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం పైనుంచి పడి జూనియర్ లైన్మన్ (జేఎల్ఎం) మృతి చెందాడు. కందుకూరు పోలీసులు, విద్యుత్ అధికారుల కథనం ప్రకారం.. చింతలపల్లి గ్రామానికి చెందిన
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ భార్య సాధనా గుప్తా శనివారం మరణించారు. కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా �
నాటు వైద్యుడు ఇచ్చిన అబార్షన్ ట్యాబ్లెట్ను తీసుకున్న మైనర్ బాలిక (15) మరణించిన ఘటన తమిళనాడులోని తిరువన్మలై జిల్లా చెంగమ్ ప్రాంతంలో కలకలం రేపింది.
తన అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని అతడు కన్న కలలు కల్లలయ్యాయి. సైనికుడు కావడమే లక్ష్యంగా అతడు పడ్డ కఠోర శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎలాగైనా జవాను కావాలన్న పట్టుదలతో రెండుసార్లు ‘రిక్�
విహార యాత్రకు వెళ్లిన సూర్యాపేటకు చెందిన ముగ్గురు యువకులు బెంగళూర్లోని వాటర్ ఫాల్స్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. సూర్యాపేటకు చెందిన కే శ్యామ్(29) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్త�