కొడుకు మృతి చెందిన వార్త విన్న తల్లి కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర ఘటన ఆదివారం నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో చోటుచేసుకొన్నది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తికి చెందిన సత్యంగౌడ్ (45
రోడ్డు ప్రమాదంలో ఓ డిగ్రీ విద్యార్థి చనిపోయాడు. బాలానగర్ సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జుననగర్లో నివాసముండే సయ్యద్ ఆరీఫ్ (19) కూకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున�
తమ్ముడి మరణం తట్టుకోలేక గుండెలవిసేలా విలపించిన ఓ అక్క అతడి మృతదేహం వద్దే గుండెపోటుతో మృతిచెందింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని
వేగంగా దూసుకొచ్చిన కారు చిన్నారిని చిదిమేసింది. ఈ ప్రమాదంలో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్నగర్కు చెందిన వెంక
ములుగు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ములుగు మండలం అబ్బాపూర్ గ్రామ సమీపంలో పంట పొలాల్లో అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు (ఉచ్చులు) తగిలి ఒక వ్యక్తి , వ్యవసాయ ఎద్దు మృతి చెందంది. స్థానికుల కథనం మేరకు..
లక్నో: ఒక బాలిక అపార్ట్మెంట్ బిల్డింగ్లోని 15వ అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్కు చెందిన నోయిడాలో ఈ ఘటన జరిగింది. ధనవంతులు నివాసం ఉండ
వాషింగ్టన్: మానవ చరిత్రలో తొలిసారి పంది గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి, రెండు నెలల తర్వాత మరణించారు. ఆయనకు ఈ సర్జరీ చేసిన అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ ఆసుపత్రి ఈ మేరకు బుధవారం ప్రకటించింది.
భోపాల్: ప్రపంచంతోపాటు దేశంలో బాగా పాపులర్ అయిన పులి ‘కాలర్వాలి’ వృద్ధాప్యంతో మరణించింది. దీంతో అటవీ సిబ్బంది ఘనంగా నివాళి అర్పించి అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రి�
నమ్ పెన్: హీరోగా ఖ్యాతిగాంచిన ఒక ఎలుక చనిపోయింది. దాని వయసు ఎనిమిదేండ్లు. దీంతో ఈ ఎలుక సేవలను గుర్తు చేసుకున్న ఆ సంస్థ సంతాపం వ్యక్తం చేసింది. ఎలుక చచ్చిపోతే సంతాపమా? అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే.. ఇది సాదాస�