లక్నో: జీన్స్ ధరించిందన్న ఆగ్రహంతో ఒక బాలికను కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టారు. ఆమె చనిపోవడంతో వంతెన పైనుంచి పడేశారు. అయితే వంతెనకు చిక్కుకున్న మృతదేహం కొన్ని గంటలపాటు వేలాడుతూ కనిపించింది. ఉత్తరప్రదే�
బ్రస్సెల్స్: ఒక వృద్ధురాలిలో ఒకేసారి ఆల్ఫా, బీటా కరోనా వేరియంట్స్ను పరిశోధనకులు గుర్తించారు. దీంతో చికిత్స పొందుతూ ఆమె ఐదు రోజుల్లోనే మరణించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి ఒకేసారి రెండు కరోనా
న్యూ తైపీ సిటీ: జూడో నేర్చుకుంటున్న ఏడేండ్ల బాలుడు తీవ్ర తల నొప్పిగా ఉన్నట్లు చెప్పాడు. అయినప్పటికీ గురువు, తోటి శిక్షకులు అతడ్ని 27 సార్లు విసిరేశారు. దీంతో అచేతనంగా పడి రెండు నెలలకుపైగా కోమాలో �
క్రైం న్యూస్ | కటుంబ కలహాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్లో చోటు చేసుకుంది.
అజ్వల్: 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు కలిగి ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబానికి అధిపతిగా పేరుగాంచిన మిజోరాం రాష్ట్రానికి చెందిన 76 ఏండ్ల జియోనా చనా ఆదివారం మరణించారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి అన
కేంద్ర మాజీ మంత్రి చమన్ లాల్ గుప్తా కన్నుమూత | బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చమన్ లాల్ గుప్తా (87) మంగళవారం కన్నుమూశారు. ఆయన మే 5న కరోనా పాజిటివ్గా పరీక్షించారు.
పనాజీ: గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గురువారం ఉదయం మరో 15 మంది కరోనా రోగులు మరణించారు. మంగళవారం ఆక్సిజన్ కొరతతో 26 మంది కరోనా రోగులు చనిపోయారు. ఇది జరిగి రెండు రోజులు కాకముందే గురువారం ఉద