న్యూ తైపీ సిటీ: జూడో నేర్చుకుంటున్న ఏడేండ్ల బాలుడు తీవ్ర తల నొప్పిగా ఉన్నట్లు చెప్పాడు. అయినప్పటికీ గురువు, తోటి శిక్షకులు అతడ్ని 27 సార్లు విసిరేశారు. దీంతో అచేతనంగా పడి రెండు నెలలకుపైగా కోమాలో �
క్రైం న్యూస్ | కటుంబ కలహాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్లో చోటు చేసుకుంది.
అజ్వల్: 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు కలిగి ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబానికి అధిపతిగా పేరుగాంచిన మిజోరాం రాష్ట్రానికి చెందిన 76 ఏండ్ల జియోనా చనా ఆదివారం మరణించారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి అన
కేంద్ర మాజీ మంత్రి చమన్ లాల్ గుప్తా కన్నుమూత | బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చమన్ లాల్ గుప్తా (87) మంగళవారం కన్నుమూశారు. ఆయన మే 5న కరోనా పాజిటివ్గా పరీక్షించారు.
పనాజీ: గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గురువారం ఉదయం మరో 15 మంది కరోనా రోగులు మరణించారు. మంగళవారం ఆక్సిజన్ కొరతతో 26 మంది కరోనా రోగులు చనిపోయారు. ఇది జరిగి రెండు రోజులు కాకముందే గురువారం ఉద
జైపూర్: ఆక్సిజన్ సమస్య వల్ల కరోనా రోగులను మరో ఆసుపత్రికి అంబులెన్స్లో తరలిస్తుండగా ఒక రోగి మరణించాడు. రాజస్థాన్లోని అల్వార్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. 53 ఏండ్ల తన అన్న ఆక్స�
ఖమ్మం : కరోనాతో ఓ పంచాయతీ కార్యదర్శి మృత్యువాతపడ్డారు. జిల్లాలోని బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పల్లా సుధీర్ (39) ఈ నెల 8న బోనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ నిర్ధారణ పరీక్ష