వాషింగ్టన్: మానవ చరిత్రలో తొలిసారి పంది గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి, రెండు నెలల తర్వాత మరణించారు. ఆయనకు ఈ సర్జరీ చేసిన అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ ఆసుపత్రి ఈ మేరకు బుధవారం ప్రకటించింది.
భోపాల్: ప్రపంచంతోపాటు దేశంలో బాగా పాపులర్ అయిన పులి ‘కాలర్వాలి’ వృద్ధాప్యంతో మరణించింది. దీంతో అటవీ సిబ్బంది ఘనంగా నివాళి అర్పించి అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రి�
నమ్ పెన్: హీరోగా ఖ్యాతిగాంచిన ఒక ఎలుక చనిపోయింది. దాని వయసు ఎనిమిదేండ్లు. దీంతో ఈ ఎలుక సేవలను గుర్తు చేసుకున్న ఆ సంస్థ సంతాపం వ్యక్తం చేసింది. ఎలుక చచ్చిపోతే సంతాపమా? అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే.. ఇది సాదాస�
బెంగళూర్ : ప్రముఖ కన్నడ నటుడు శివరాం శనివారం బెంగళూర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. 83 ఏండ్ల శివరాం మంగళవారం రాత్రి తన నివాసంలో పూజ చేస్తూ కుప్పకూలారు. శివరాంను కుటుంబ సభ్�
లక్నో: చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో ఏడు గంటలకుపైగా మార్చురీ ఫ్రీజర్లో ఉండి బతికిన వ్యక్తి చివరకు చికిత్స పొందుతూ మరణించాడు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 18న 45 ఏండ్ల శ్రీకేష్ �
చిట్యాల, నవంబర్ 23: ఉపాధి కోసం పరాయి దేశానికి వెళ్లిన నల్లగొండ జిల్లావాసి అనారోగ్యం కారణంగా స్వదేశానికి తిరిగొస్తున్న క్రమంలో దుబాయ్లో మరణించాడు. నల్లగొం డ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన జనగాం మ�
వాషింగ్టన్: అమెరికాలోని హ్యూస్టన్లో ఈ నెల 5న రాప్ స్టార్ ట్రావిస్ స్కాట్ ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన భారత సంతతి విద్యార్థిని, భారతీ షహానీ చికిత్స �
కిన్షాసా: ఒక ప్రియమైన గొరిల్లా తన అలనాపాలనా చూసిన సంరక్షుడి ఒడిలో ప్రాణాలొదిలింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్లో ఈ విషాదకర ఘటన జరిగింది. 2007లో అటవీ ప్రాంతంలో తల్లి గొరిల్ల�
క్రైం న్యూస్ | కొంగల వాటర్ ఫాల్స్ వద్దగల ధూషాపాటి లొద్ది జలపాతంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి హైదరాబాద్కు చెందిన రాహుల్ పెంట (23) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు.
ముంబై: అనారోగ్యంతో ఉన్న భార్యను ఒక వృద్ధుడు తన భుజంపై మోశాడు. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె చనిపోయింది. మహారాష్ట్రలోని నందుర్బార్లో బుధవారం ఈ విషాదకర ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు వ�
బోనకల్లు: మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన దివ్యాంగులసంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు యాలముడి కృష్ణమూర్తి(70) గురువారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన వికలాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప�
జర్నలిస్టు సదాశివశర్మ మృతి | ఆంధ్రభూమి ఎడిటర్గా పని చేసిన సీనియర్ జర్నలిస్టు ముళ్లపూడి సదాశివశర్మ (62) శుక్రవారం ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మరిణించారు.