పనాజీ: గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గురువారం ఉదయం మరో 15 మంది కరోనా రోగులు మరణించారు. మంగళవారం ఆక్సిజన్ కొరతతో 26 మంది కరోనా రోగులు చనిపోయారు. ఇది జరిగి రెండు రోజులు కాకముందే గురువారం ఉద
జైపూర్: ఆక్సిజన్ సమస్య వల్ల కరోనా రోగులను మరో ఆసుపత్రికి అంబులెన్స్లో తరలిస్తుండగా ఒక రోగి మరణించాడు. రాజస్థాన్లోని అల్వార్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. 53 ఏండ్ల తన అన్న ఆక్స�
ఖమ్మం : కరోనాతో ఓ పంచాయతీ కార్యదర్శి మృత్యువాతపడ్డారు. జిల్లాలోని బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పల్లా సుధీర్ (39) ఈ నెల 8న బోనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ నిర్ధారణ పరీక్ష
ప్రపంచవ్యాప్తంగా కరోనా మృత్యుఘంటికలు రోజుకు సగటున 12వేల మందికిపైగా మృతి ఒక్క అమెరికాలోనే 5.6 లక్షల మంది మరణం బ్రెజిల్, భారత్, ఫ్రాన్స్లలో ఆందోళనకర పరిస్థితులు రియో డి జనీరో, ఏప్రిల్ 17: కరోనా రక్కసి ప్రపం
మహబూబ్ నగర్ : జిల్లాలోని గండీడ్ మండలం జక్లపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సి. గోపాల్ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మంగ�
లక్నో: మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలిన సంఘటనలో 12 ఏండ్ల బాలుడు మరణించాడు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియనీయకుండా గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లాలో ఈ ఘటన �
న్యూఢిల్లీ: తల్లి చెంపపై కుమారుడు కొట్టడంతో ఆమె కుప్పకూలి మరణించింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 75 ఏండ్ల అవతార్ కౌర్కు, పొరుగున్న ఉన్న మహిళ మధ్య పార్కింగ్ విషయంలోమంగళవారం గొడవ జరిగింది
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి బయట మూడేండ్ల బాలిక దీనస్థితిలో మరణించిన ఘటనపై జాతీయ బాలల హక్కుల సంఘం శనివారం స్పందించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై కేసు నమోదు చేయ�