ప్రపంచవ్యాప్తంగా కరోనా మృత్యుఘంటికలు రోజుకు సగటున 12వేల మందికిపైగా మృతి ఒక్క అమెరికాలోనే 5.6 లక్షల మంది మరణం బ్రెజిల్, భారత్, ఫ్రాన్స్లలో ఆందోళనకర పరిస్థితులు రియో డి జనీరో, ఏప్రిల్ 17: కరోనా రక్కసి ప్రపం
మహబూబ్ నగర్ : జిల్లాలోని గండీడ్ మండలం జక్లపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సి. గోపాల్ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మంగ�
లక్నో: మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలిన సంఘటనలో 12 ఏండ్ల బాలుడు మరణించాడు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియనీయకుండా గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లాలో ఈ ఘటన �
న్యూఢిల్లీ: తల్లి చెంపపై కుమారుడు కొట్టడంతో ఆమె కుప్పకూలి మరణించింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 75 ఏండ్ల అవతార్ కౌర్కు, పొరుగున్న ఉన్న మహిళ మధ్య పార్కింగ్ విషయంలోమంగళవారం గొడవ జరిగింది
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి బయట మూడేండ్ల బాలిక దీనస్థితిలో మరణించిన ఘటనపై జాతీయ బాలల హక్కుల సంఘం శనివారం స్పందించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై కేసు నమోదు చేయ�