couple died from single bullet | భార్యను గన్తో కాల్చి భర్త హత్య చేశాడు. అయితే అదే బుల్లెట్ తగిలి అతడు కూడా మరణించాడు (couple died from single bullet). ఈ సంఘటన నేపథ్యంలో ఆ దంపతుల నలుగురు పిల్లలు అనాథలయ్యారు.
ఇండియాలో మృతిచెందిన అమెరికా ఆర్మీ అధికారి అస్థికలు ఆయన స్వస్థలానికి చేరేందుకు 58 ఏండ్లు పట్టింది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరిన ఆయన అస్థికలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
రోడ్డు ప్రమాదంలో అన్నాతమ్ముడు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
Tragedy | జిల్లాలోని బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో విషాదం నెలకొని ఉంది. ఆదివారం సాయంత్రం పిడుగుపాటు వల్ల తండ్రి, కొడుకు(Father and Son) మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
AP News | ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. విశాఖలోని నరవ ఎల్జీనగర్ వద్ద ఈ ఘటన జోటు చేసుకుంది.
హార్వెస్టర్తో తండ్రి పొలం కోస్తుండగా ప్రమాదవశాత్తు కొడుకు అందులో ఇరుక్కొని ప్రా ణాలు వదిలాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్లో ఆదివారం చోటుచేసుకున్నది. అబ్బాపూర్కు చెందిన చెవుల ప్
పదేండ్ల తర్వాత గల్ఫ్ నుంచి ఇంటికొచ్చానన్న ఆనందం.. ఆ తండ్రికి, ఆ కుటుంబానికి ఎంతోసేపు నిలువలేదు. తండ్రి రాగానే.. తాగడానికి నీళ్ళు తెస్తానని బయటకెళ్లిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల జ�
వివిధ రాష్ర్టాల్లో రహదారులు రక్తమోడాయి. ఛత్తీస్గఢ్లో జాగ్త్రా సమీపంలో జాతీయ రహదారి-30పై బుధవారం రాత్రి ట్రక్, కారు ఢీకొన్న ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. గురువారం మధ్యాహ్నం రాజస్థాన్లోని జైపూర్-అజ్మ
కొత్తగా బావిని తవ్వించి పూజ చేయడానికి వెళ్లిన తండ్రీకొడుకు ప్రమాదవశాత్తు అందులోనే పడి మరణించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొచ్చంపల్లిలో చోటుచేసుకున్నది.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్కు చెందిన హోంగార్డ్ కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఎస్సై గణేశ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసుల విచారణలో తీవ్రంగా గాయపడి ఖదీర్ఖాన్ మృతిచెందడం బా ధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది అన్నారు.