Ap Crime News | శ్రీకాకుళం జిల్లా నాగావళి నది (Navavali river) లో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. స్నానానికి వెళ్లిన వారిలో ఇద్దరు గల్లంతు కాగా మరొకరు క్షేమంగా బయటపడ్డారు.
Road accident | రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్రోడ్డుపై బొంగ్లూరు జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్�
Road accident | జిల్లాలో ఘో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం, నిద్రమత్తు ఓ ప్రాణాన్ని బలితీసుకోగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ కుటుంబం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ నుంచి హై
AP Crime News | ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం (Train Accident) లో తల్లి, కుమార్తె మృతి చెందారు. ట్రాక్ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Crime news | ఆటటాడుకుంటున్న చిన్నారి విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ విషాదకర సంఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.
Crime news | ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకుపై ఉన్న సిమెంట్ బిల్లా కూలిపోవడంతో సీసీసీ టౌన్ షిప్ కు చెందిన పల్లెకొండ సురేష్ (28)మృతి చెందాడు. సురేష్ సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్�
Heavy rains | జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్త్ను భారీ వర్షాలకు జనజీవనం స్థంభిచిపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం�
Road accident | జిల్లాలోని మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా స�
Tragedy | తమ అభిమాన నటుడు పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకునేందుకు యత్నించిన ఇద్దరు అభిమానులు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన విషాద ఘటన పల్నాడు జిల్లా (Palnadu District) లో చోటు చేసుకుంది.
Warangal | ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వరంగల్ జిల్లా తడిసి ముద్దయింది. రెండు రోజులుగా కురుస్త్ను వర్షాలతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్ల తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడ