పుట్టిన రోజు నే ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందాడు. స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు ఒకే బైక్పై ఐదుగురు ప్రయాణిస్తుండగా బైక్ అదుపు తప్పి రోడ్డు మీద పడిపోయారు. దీంతో ఐదుగు
Mahabubabad | ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకానికి దివ్యాంగుడు బలి అయ్యాడు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో చోటు చేసుకుంది. చింతలూరి యాకన్న (32) అనే దివ్యాంగుడికి గత నెల 18న జ్వరం వచ్చింది. దీంతో స్థాని
కొత్తగూడెం పోలీస్ కంట్రోల్రూంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీదేవి(35).. శనివారం భద్రాచలంలో బందోబస్తు సమయంలో భారీ వర్షం కురిసి రోడ్డు జలమయమైం ది.
బీజేపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. ఓ వివాహితతో తమకు వివాహేతర సంబంధం ఉందని బొ�
Lightning | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మంగపేట మండలం, కొత్తూరు మొట్లగూడెం గ్రామ పంచాయతీ పరిదిలోని బొమ్మాయిగూడెంలో చోటు చేసుకుది. గ్రామానికి చెందిన ఈసం పవన్ క�
Hyderabad | ఇంటి స్లాబ్ కూలి ఇద్దరు వలస కార్మికులు మృతి చెందిన విషాదకర సంఘటన రాచకొండ కమిషనరేట్..పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడిపల్లి గ్రామంలో చోటు చోసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామంలో ఇంటి నిర్మా
Char Dham yatra | ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో (Char Dham yatra) ఇప్పటి వరకు 200 మంది యాత్రికులు మరణించారు. అనారోగ్య సమస్యలు, బండరాళ్లు పడటం వల్ల ఎక్కువ మంది చనిపోయినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.
Tragedy | న్న మరణ వార్త విని చెల్లెలు గుండె ఆగిపోయిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరులో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. రంగుల పోశాలు(60) బతుకుదెరువు కోసం 20 ఏండ్ల కింద నిజామాబాద్ జిల్లా మోస్రా
Bridegrooms died | పెండ్లింట విషాదం చోటు చేసుకుంది. వివాహం అయిన మరుసటి రోజే విద్యుత్ షాక్తో వరుడు మృతి చెందిన హృదయ విదారకర సంఘటన జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం వెంకటాపుర్లో చోటు చేసుకుంది.
Lightning | స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడేందుకు వెళ్లిన యువకుడిని మృత్యువు పిడుగురూపంలో పొట్టనబెట్టుకున్నది. ఆదివారం ఉదయం జరిగిన ఘటనతో రాజన్నసిరిసిల్ల కేంద్రంలో విషాదం అలుముకున్నది.
బాణసంచా తయారు చేస్తున్న ఓ పరిశ్రమలో పేలుడు సంభవించి ఏడుగురు మరణించారు. పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లా జగన్నాథపూర్లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సిబ్బంది విధి నిర్వహణలో ఉండగా హఠాత్తుగా పేలుడు
Electric shock | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల మున్సిపాలిటీ సీతారాంపురం గ్రామానికి చెందిన రఘురాం (17) ప్రమాదవశాత్తు కరెంట్ షాక�
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంక్చర్ అయిన వాహనం టైర్ మారుస్తుండగా కారు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని జాతీయ రహదారి 44 బీచుపల్లి బ�