Lightning | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మంగపేట మండలం, కొత్తూరు మొట్లగూడెం గ్రామ పంచాయతీ పరిదిలోని బొమ్మాయిగూడెంలో చోటు చేసుకుది. గ్రామానికి చెందిన ఈసం పవన్ క�
Hyderabad | ఇంటి స్లాబ్ కూలి ఇద్దరు వలస కార్మికులు మృతి చెందిన విషాదకర సంఘటన రాచకొండ కమిషనరేట్..పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడిపల్లి గ్రామంలో చోటు చోసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామంలో ఇంటి నిర్మా
Char Dham yatra | ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో (Char Dham yatra) ఇప్పటి వరకు 200 మంది యాత్రికులు మరణించారు. అనారోగ్య సమస్యలు, బండరాళ్లు పడటం వల్ల ఎక్కువ మంది చనిపోయినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.
Tragedy | న్న మరణ వార్త విని చెల్లెలు గుండె ఆగిపోయిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరులో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. రంగుల పోశాలు(60) బతుకుదెరువు కోసం 20 ఏండ్ల కింద నిజామాబాద్ జిల్లా మోస్రా
Bridegrooms died | పెండ్లింట విషాదం చోటు చేసుకుంది. వివాహం అయిన మరుసటి రోజే విద్యుత్ షాక్తో వరుడు మృతి చెందిన హృదయ విదారకర సంఘటన జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం వెంకటాపుర్లో చోటు చేసుకుంది.
Lightning | స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడేందుకు వెళ్లిన యువకుడిని మృత్యువు పిడుగురూపంలో పొట్టనబెట్టుకున్నది. ఆదివారం ఉదయం జరిగిన ఘటనతో రాజన్నసిరిసిల్ల కేంద్రంలో విషాదం అలుముకున్నది.
బాణసంచా తయారు చేస్తున్న ఓ పరిశ్రమలో పేలుడు సంభవించి ఏడుగురు మరణించారు. పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లా జగన్నాథపూర్లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సిబ్బంది విధి నిర్వహణలో ఉండగా హఠాత్తుగా పేలుడు
Electric shock | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల మున్సిపాలిటీ సీతారాంపురం గ్రామానికి చెందిన రఘురాం (17) ప్రమాదవశాత్తు కరెంట్ షాక�
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంక్చర్ అయిన వాహనం టైర్ మారుస్తుండగా కారు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని జాతీయ రహదారి 44 బీచుపల్లి బ�
Ap Crime News | శ్రీకాకుళం జిల్లా నాగావళి నది (Navavali river) లో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. స్నానానికి వెళ్లిన వారిలో ఇద్దరు గల్లంతు కాగా మరొకరు క్షేమంగా బయటపడ్డారు.
Road accident | రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్రోడ్డుపై బొంగ్లూరు జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్�