తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల సంఘం (ట్రస్మా) మాజీ ప్రధాన కార్యదర్శి, మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్ రాజారెడ్డి శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందినట్లు జిల్లా అధ్యక్షుడు బత్తిని దేవన్న, వర్కింగ్ ప్రెస�
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా (Palnadu District) చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ముగ్గురు మృతి చెందారు.
Electrocution | ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతానికి(Electrocution ) గురైన మనవరాలి (Granddaughter ) ని కాపాడేందుకు వెళ్లిన నాయనమ్మ సైతం ప్రమాదంలో మృతి చెందింది.
వనపర్తి జిల్లా కేంద్రంలోని 13వ వార్డు రాంనగర్ కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల కుమారుడు దినేశ్ ఆదివారం అమెరికాలో మృతి చెందాడు. బీటెక్ పూర్తి చేసుకున్న దినేశ్ ఎంఎస్ చదివేందుకు గతేడాది డిస�
: హనుమకొండ మచిలీబజార్కు చెందిన రావుల క్రాంతికుమార్(39) ఇటీవల పొలండ్ దేశంలో మృతిచెందగా.. చివరి చూపు కోసం అతడి కుటుంబసభ్యులు 19 రోజులుగా ఎదురుచూస్తుండడం కలచివేస్తోంది.
Leopard | నారాయణపేట జిల్లాలో చిరుత(Leopard) మృతి కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని దామరగిద్ద మండలం కంసన్ పల్లి, వత్తు గుండ్ల గ్రామాల మధ్య పొలాల్లో సంచరించిన రెండు చిరుతపులులను చూసిన స్థానికులు అటవీ (Forest) శాఖ అధికారులక�
నిర్మల్ జిల్లా లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. మామాఅల్లుడిపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో మామ మృతి చెందగా, అల్లుడి పరిస్థితి విషమంగా ఉంది.
Car hit a culvert | సిద్దిపేట(Siddipet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు కల్వర్టు(Culvert)ను ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రేమపేరుతో యువతి వెంటపడుతున్న ఓ యువకుడిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయగా.. తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంటకు చెందిన మహేశ్గౌడ్
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
Rangareddy | గుర్తు తెలియని వాహనం(Unknown vehicle) ఢీ కొని ఓ యువకుడు దుర్మరణం(Died) పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్(Rajendranagar) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.