Tractor overturned | మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి(Tractor overturned) మృతి ఓ వ్యక్తి మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad)ఇనుగుర్తి మండలం లాలు తండా గ్రామపంచాయతీ పరిధిలో మంగళవార
Lorry driver Died | యశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బొగ్గు(Coal) పెల్లలు మీద పడి లారీ డ్రైవర్(Lorry driver) అక్కడికక్కడే మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన గణపురం మండలం కేటీపీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేర�
Car driver died | అనుమానాస్పద స్థితి(Suspicious condition)లో నేపాల్కు చెందిన డ్రైవర్ మృతిచెందిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నేపాల్కు చెందిన చట్ బహదూర్ తాపా(47) అనే వ్యక్తి �
Road accident | రాయదుర్గం(Rayadurgam) పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ సమీపంలో అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు
రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య తల్లి లక్ష్మవ్వ (85) గురువారం తెల్లవారు జామున మృతి చెందారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నది. కాగా లక్ష్మవ్వ అంత్యక్రియలు వారి స్వగ్రామ
Father and son died | చేపల వేటకు(Fishing) వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. బుధవారం గ్రామస్తులు, బాధి�
ఇటీవల వచ్చిన తు ఫాను ప్రభావంతో తన మిర్చి తోట దెబ్బతినగా, పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు మీద పడతాయని ఆందోళనకు లోనైన ఓ రైతు గడ్డి మందు తాగి మృతి చెందిన ఘటన మండలంలో ని తిమ్మంపేటలో జరిగింది. కుటుంబ సభ్యులు,
Vikarabad | ప్రమాదవశాత్తు బావి(well)లో పడి ఓ యువకుడు మృతి చెందిన విషాద సంఘటన వికారాబాద్ (Vikarabad) జిల్లా దోమ మండలం లింగనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెంద�
Medak | ట్రాక్టర్( Tractor) అదుపు తప్పి యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మెదక్ జిల్లా.. రామాయం పేట మండలం డి.ధర్మారం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది .రామాయంపేట పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నక్కని నవ�
Road Accident | ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పాదచారులు మృతి చెందారు. అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం పాదచారులపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Mulugu | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడడ్డాడు. ఈ విషాదకర సంఘటన వాజేడు మండలం చంద్రుపట్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గట్టి లలిత, స్వ�
Electric shock | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్(Electric shock) తగిలి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కడెం మండలంలోని చిన్న బెల్లాల్లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బెల్లాల్ గ్రామంలో కుమ్రం
Tragedy | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లి తల్లి నారమ్మ(55), ఆమె కూతురు సైదమ్మ(37) మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నాగర్ కర్�
Godavari River | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాళేశ్వరంలోని గోదావరి నదిలో నీట మునిగి ఇద్దరు మృతి చెందారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మహా రాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరి�