రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య తల్లి లక్ష్మవ్వ (85) గురువారం తెల్లవారు జామున మృతి చెందారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నది. కాగా లక్ష్మవ్వ అంత్యక్రియలు వారి స్వగ్రామ
Father and son died | చేపల వేటకు(Fishing) వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. బుధవారం గ్రామస్తులు, బాధి�
ఇటీవల వచ్చిన తు ఫాను ప్రభావంతో తన మిర్చి తోట దెబ్బతినగా, పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు మీద పడతాయని ఆందోళనకు లోనైన ఓ రైతు గడ్డి మందు తాగి మృతి చెందిన ఘటన మండలంలో ని తిమ్మంపేటలో జరిగింది. కుటుంబ సభ్యులు,
Vikarabad | ప్రమాదవశాత్తు బావి(well)లో పడి ఓ యువకుడు మృతి చెందిన విషాద సంఘటన వికారాబాద్ (Vikarabad) జిల్లా దోమ మండలం లింగనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెంద�
Medak | ట్రాక్టర్( Tractor) అదుపు తప్పి యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మెదక్ జిల్లా.. రామాయం పేట మండలం డి.ధర్మారం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది .రామాయంపేట పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నక్కని నవ�
Road Accident | ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పాదచారులు మృతి చెందారు. అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం పాదచారులపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Mulugu | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడడ్డాడు. ఈ విషాదకర సంఘటన వాజేడు మండలం చంద్రుపట్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గట్టి లలిత, స్వ�
Electric shock | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్(Electric shock) తగిలి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కడెం మండలంలోని చిన్న బెల్లాల్లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బెల్లాల్ గ్రామంలో కుమ్రం
Tragedy | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లి తల్లి నారమ్మ(55), ఆమె కూతురు సైదమ్మ(37) మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నాగర్ కర్�
Godavari River | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాళేశ్వరంలోని గోదావరి నదిలో నీట మునిగి ఇద్దరు మృతి చెందారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మహా రాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరి�
పుట్టిన రోజు నే ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందాడు. స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు ఒకే బైక్పై ఐదుగురు ప్రయాణిస్తుండగా బైక్ అదుపు తప్పి రోడ్డు మీద పడిపోయారు. దీంతో ఐదుగు
Mahabubabad | ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకానికి దివ్యాంగుడు బలి అయ్యాడు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో చోటు చేసుకుంది. చింతలూరి యాకన్న (32) అనే దివ్యాంగుడికి గత నెల 18న జ్వరం వచ్చింది. దీంతో స్థాని
కొత్తగూడెం పోలీస్ కంట్రోల్రూంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీదేవి(35).. శనివారం భద్రాచలంలో బందోబస్తు సమయంలో భారీ వర్షం కురిసి రోడ్డు జలమయమైం ది.
బీజేపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. ఓ వివాహితతో తమకు వివాహేతర సంబంధం ఉందని బొ�