ద్విచక్రవాహనం అదుపుతప్పి వాహనదారుడు మృతిచెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...గౌలిదొడ్డి జర్నలిస్టు కాలనీ ప్రాంతానికి చెందిన ఫకీర్ సాహెబ్(22) అతడి స్నేహిత�
Tragedy | ఏపీలో అల్లూరి జిల్లా (Alluri District) లో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి వాగులో దిగిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు.
Medak | మెదక్(Medak) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు( fishing) వెళ్లి ఇద్దరు మృత్యువాత(Died) పడిన సంఘటన జిల్లాలోని మనోహరాబాద్ మండలం పర్కిబండలో చోటు చేసుకుంది.
ఆడుకుంటూ వెళ్లి చేదబావిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మండలకేంద్రంలో జరిగింది. ఎస్సై జానీబాషా కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన నోవెల్ బాగెల్-రజిని బాగెల్ దంపతులు బతుకుదెరువు కో�
Road accident | మెదక్(Medak )జిల్లాలో ఘోర రోడ్డు(Road accident) ప్రమాదం చోటు చేసుకుంది. బైక్(Bike) డివైడర్(Divider)ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
నిర్మల్ జిల్లాకు చెందిన రాజకీయ దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉద యం హైదరాబాద�
కంటోన్మెంట్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బింగి మచ్చెందర్ రావు(95) శుక్రవారం అల్వాల్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మృతిచెందారు. ఆయన సతీమణి పద్మావతి, కుమారుడు రమేశ్కుమార్ గతంలోనే మరణించారు.
తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల సంఘం (ట్రస్మా) మాజీ ప్రధాన కార్యదర్శి, మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్ రాజారెడ్డి శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందినట్లు జిల్లా అధ్యక్షుడు బత్తిని దేవన్న, వర్కింగ్ ప్రెస�
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా (Palnadu District) చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ముగ్గురు మృతి చెందారు.
Electrocution | ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతానికి(Electrocution ) గురైన మనవరాలి (Granddaughter ) ని కాపాడేందుకు వెళ్లిన నాయనమ్మ సైతం ప్రమాదంలో మృతి చెందింది.