కొత్తగా బావిని తవ్వించి పూజ చేయడానికి వెళ్లిన తండ్రీకొడుకు ప్రమాదవశాత్తు అందులోనే పడి మరణించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొచ్చంపల్లిలో చోటుచేసుకున్నది.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్కు చెందిన హోంగార్డ్ కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఎస్సై గణేశ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసుల విచారణలో తీవ్రంగా గాయపడి ఖదీర్ఖాన్ మృతిచెందడం బా ధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది అన్నారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
పచ్చని పందిరి. భాజాభజంత్రీల చప్పుళ్లు. బంధుమిత్రుల కోలాహలం. ఇల్లంతా పెండ్లి సందడి. మరో మూడు గంటల్లో వివాహ తంతు మొదలవుతుందనగా ఆ ఇంటా విషాదం అలుముకున్నది.
Viral News | మరో 3 గంటల్లో వివాహతంతు మొదలు కావాల్సి ఉండగా.. వరుడి తండ్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకున్నది.
LANDSLIDE | దక్షిణపెరూలోని అరేక్విపా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి కనీసం 15 మంది మృతి చెందినట్టు పేరూలోని జాతీయ అత్యవసర సేవ విభాగం వెల్లడించింది.
రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెకోడు గ్రామానికి చెందిన కేసనపల్లి శ్రీకాంత్(41)
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా గుర్తింపు పొందిన ఫ్రెంచ్ నన్, సిస్టర్ ఆండ్రీగా పిలిచే లూసిల్ రాండన్ (118) మంగళవారం దక్షిణ ఫ్రాన్స్ టౌలోన్ పట్టణంలో తుదిశ్వాస విడిచినట్టు అధికార ప్రతినిధి డేవిడ్ తవ�