కాచిగూడ,జనవరి 9: పట్టాలు దాటుతుండగా కర్నూల్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది.
Pele | ఫుట్బాల్ దిగ్గజం పీలే (Pele) కన్నుమూశారు. చెప్పులు లేని పేదరికం నుంచి ఆధునిక చరిత్రలో గొప్ప, ప్రసిద్ధ అథ్లెట్లలో ఒకరిగా ఎదిగిన లెజెండరీ ఆటగాడు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో
మండలంలోని సుద్దపల్లి గ్రామసమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో మిట్టాపల్లి ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కుంభ పద్మ (54) మృతిచెందినట్లు డిచ్పల్లి ఎస్సై గణేశ్ తెలిపారు.