మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టనున్న ధర్నాకు వివిధ వర్గాలు మద్దతు ప్రక టిస్తున్నాయి.
కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యమిస్తూ నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచుతూ పేదలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆగ్రహం వ్య
వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ జనం భగ్గుమన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఆ
JNU | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (JNU) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూనివర్సిటీలో అనధికారిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షను అమలు చేయనుంది.
మండలంలోని చిత్తనూర్లో ఎలాంటి అనుమతులు లేకుం డా నిర్మిస్తున్న చిత్తనూర్ ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం మండలంలో ధ ర్నా కార్యక్రమం నిర్వహించారు.
అయ్యప్పస్వామిపై, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తిక సమాజం నాయకుడు బైరి నరేశ్ను కఠినంగా శిక్షించాలని అయ్యప్పస్వామి మాలధారులు డిమాండ్ చేశారు.