రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ (RTC) కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ.. శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివ
దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న రైల్వే కాంట్రాక్ట్ కా ర్మికులకు కనీస వేతనాలు అమలు చే యాలని హైదరాబాద్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అ ధ్యక్షుడు ఎం వెంకటేశ్ డిమాండ్ చేశారు.
మణిపూర్ (Manipur) అంశంపై చర్చకు పట్టుబట్టి రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్కు (Sunjay singh) భారత రాష్ట్ర సమితి (BRS) మద్దతు ప్రకటించింది. ఆయనకు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో బీఆర్ఎస్ ఎ�
ఆలేరు నియోజవకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల విభేదాలు మరోమారు రచ్చకెక్కాయి. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ పార్టీ నియోజకవర్గ నాయకులు హైదరాబాద్లోని గాంధీభవన్ మెట్లపై ధర్నా చేశారు. పార్టీ మండలాధ్యక్షుల ని�
మండలంలోని నందివాడ గ్రామంలో పొదుపు సంఘాల మహిళలు వీవోఏ బాబాగౌడ్ వద్ద శనివారం బైఠాయించారు. వీవోఏ నుంచి డబ్బులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.
బుద్ధి, జ్ఞానం లేకుండా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవులు, బీసీ కులాలకు టీపీసీసీ చీఫ్ తక్�
‘లైగర్' సినిమా వల్ల నష్టాల పాలయ్యామని, దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ తమకు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్స్ హైదరాబాద్ ఫిలించాంబర్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సినిమాను విడుదల చేయడం వల్ల
జమ్ముకశ్మీర్ సహా పలు రాష్ర్టాలకు గవర్నర్గా వ్యవహరించిన సత్యపాల్ మాలిక్, ఆయన మద్దతుదారులు శనివారం ఢిల్లీలో పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. తమ సభకు అనుమతి ఇవ్వకపోవడం పట్ల వారు మండిపడ్డారు. పుల్వామ�
తమ సమస్యలను కంపెనీ పట్టించుకోవడం లేదని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ నెల 4న లండన్లోని గూగుల్ కార్యాలయ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.
Mamata Banerjee | కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నది. ఆయా రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన నిధులను విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ నేపథ్
పశ్చిమబెంగాల్పై కేంద్రం చూపుతున్న వివక్షను నిరసిస్తూ తాను 29 నుంచి రెండు రోజులపాటు ధర్నా చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మంగళవారం ప్రకటించారు.
భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ నాయక�