పశ్చిమబెంగాల్కు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను గురువారం నాటికి విడుదల చేయాలని.. లేనిపక్షంలో శుక్రవారం నుంచి స్వయంగా తానే ధర్నాకు దిగుతానని ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ హెచ్చరించారు.
దళితుల ఆర్థికాభ్యున్నతి కోసం గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని అమలుచేయాలని కోరుతూ దళితులు కొన్నిరోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Dalitha Bandhu | గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని(Dalitha Bandhu) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ (Nizamabad) కలెక్టరేట్ వద్ద పలు దళిత సంఘాలు ధర్నా(Dharna) చేశాయి.
University Lands | వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టు కు బదలాయించ వద్దని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్ధుల ఆందోళన కొనసాగుతుంది .
Nallagonda | నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రొసీడింగ్స్ ఇచ్చిన దళిత బంధు( Dalith Bandhu)ను గ్రౌండింగ్ (Grounding) చేయాలని డిమాండ్ చేస్తూ సాధన సమితి ఆధ్వర్యంలో నల్లగొండ(Nallgonda) కలెక్టరేట్ ముందు భారీ ధర్నాకు దిగారు.
విద్యార్థుల కోసం బస్సులు నడపాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట శనివారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనోజ్ మాట్లాడుతూ.. ప్రభ�
మహాలక్ష్మీ పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మా కుటుంబాలు రో డ్డున పడ్డాయ్.. ఆదుకోవాలని చేతులెత్తి మొక్కుతున్నాం’ అని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత ముస్లింలకు గతంలో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ను పునరుద్ధరించాలని ‘ఆలిండియా దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి’ డిమాండ్ చేసింది. మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమితి ప్రతినిధులు ధర్నా న
జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు నీరందించాలని వనపర్తి జిల్లా పెబ్బేరు మం డలం రైతులు సోమవారం స్థానిక ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వారికి బీఆర్ఎస్ నాయకులు మద్దతిచ్చారు.
‘ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని పిల్లాపాపలతో అమ్మవారి దర్శనానికి వచ్చాం. కానీ ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు నడపడంలో విఫలమయ్యారు’ అని పలువురు మహిళలు, ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.